"డూయింగ్ బిజినెస్ ఇన్ కువైట్" అంశంపై ఇండియన్ ఎంబసీ సెమినార్
- June 01, 2023
కువైట్: ఎంబసీ ఆడిటోరియంలో మే30న హైబ్రిడ్ ఫార్మాట్లో “డూయింగ్ బిజినెస్ ఇన్ కువైట్” పేరుతో భారతీయ కంపెనీల కోసం ఎంబసీ ఆఫ్ ఇండియా ట్రైనింగ్ సెమినార్ను నిర్వహించింది. CII సభ్యులు ఆన్లైన్ ద్వారా పాల్గొన్నారు. సెమినార్ సందర్భంగా.. నిపుణులైన కన్సల్టెంట్లు కువైట్లో వ్యాపారం చేయడానికి రిజిస్ట్రేషన్, లైసెన్సింగ్, స్పాన్సర్షిప్, టాక్సేషన్ మరియు ఇతర చట్టపరమైన విషయాల గురించి వివరించారు. కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా సెమినార్లో ప్రసంగిస్తూ.. విజన్ 2035 కింద విజన్ 2035 కింద విదేశీ కంపెనీలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నందున గల్ఫ్ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు, డిజిటల్ టెక్నాలజీ, హెల్త్కేర్ మరియు పునరుత్పాదక శక్తి వంటి రంగాల్లో తమ వ్యాపారాలను విస్తరించేందుకు కువైట్ను సంభావ్య గమ్యస్థానంగా చూడాలని భారతీయ కంపెనీలను కోరారు. భారతదేశం, కువైట్ నుండి 200 మంది వరకు ప్రముఖులు ఈ సెమినార్లో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







