జిలీబ్ అల్-షుయౌఖ్లో అగ్నిప్రమాదం.. ముగ్గురు వ్యక్తులు మృతి
- June 03, 2023
కువైట్: జిలీబ్ అల్-షుయౌఖ్ ప్రాంతంలోని ఓ ఇంట్లో గురువారం రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉందని కువైట్ ఫైర్ ఫోర్స్ (KFF) ఒక ప్రకటనలో తెలిపింది. అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న ప్రదేశంలో సరైన భద్రతా జాగ్రత్తలు తీసుకోకపోవడం ప్రమాదానికి కారణంగా తెలిపింది. అలాగే ప్రమాదం జరిగి సమయంలో అగ్నిమాపక సిబ్బంది ఇంటిలోకి ప్రవేశించకుండా తలుపులు, ఇనుప కడ్డీలు వంటీ స్క్రాప్ లు ఉన్నాయని, దాంతో ప్రమాద తీవ్రత పెరిగిందన్నారు. ఇంటి యజమానులు తమ భవనాల భద్రతను నిర్ధారించుకోవాలని, అగ్నిమాపక సిబ్బందికి ఆటంకం కలిగించే స్క్రాప్లను నిల్వ చేయకుండా అద్దెదారులను నిరోధించాలని కువైట్ ఫైర్ ఫోర్స్ సూచించింది.
తాజా వార్తలు
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!
- ఆసియా దేశాల రాయబారులతో సౌదీ అరేబియా చర్చలు..!!
- సుల్తాన్ తో ఈజిప్టు విదేశాంగ మంత్రి భేటీ..!!
- ‘ఈదియా’ కోసం 10 ATMలు ఏర్పాటు: అవెన్యూస్
- నిరంతర తనిఖీలతో పటిష్ఠంగా ఖతార్ మార్కెట్..!!
- బహ్రెయిన్ లో 45 మంది డ్రైవర్ల పై చట్టపరమైన చర్యలు..!!
- తాత్కాలిక సస్పెన్షన్ తర్వాత ఫ్లైట్స్ క్రమంగా పునఃప్రారంభం..!!









