హీట్ స్ట్రెస్ చట్టం ఉల్లంఘన.. ఇలా ఫిర్యాదు చేయండి
- June 04, 2023దోహా, ఖతార్: జూన్ 1 నుండి పగటిపూట ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు బహిరంగ ప్రదేశాల్లో పని చేయడాన్ని ఖతార్ కార్మిక శాఖ నిషేధించింది. అయితే, ఈ చట్టం యొక్క ఏవైనా ఉల్లంఘనలను గుర్తిస్తే తమకు ఫిర్యాదు చేయాలని కార్మిక శాఖ వెల్లడించింది. హీట్ స్ట్రెస్ చట్టం ఉల్లంఘనలకు సంబంధించిన ఫిర్యాదులను మంత్రిత్వ శాఖలోని లేబర్ ఇన్స్పెక్షన్ విభాగం 40288101లో ఫిర్యాదు చేయవచ్చు. ఈ సమాచారాన్ని అందించిన వారి వివరాలను గోప్యంగా పెడతామని మంత్రిత్వ శాఖ హామీ ఇచ్చారు. "కాలర్ను మా సిబ్బంది ఎటువంటి వ్యక్తిగత వివరాలు అడగరు. ఫిర్యాదు గురించి కంపెనీకి కూడా తెలియజేయరు. " అని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ