ఒమన్ లేబర్ చట్టం ఉల్లంఘన.. 52 మంది ప్రవాసులు అరెస్ట్
- June 05, 2023
మస్కట్: ఒమన్ సుల్తానేట్ కార్మిక చట్టాన్ని ఉల్లంఘించినందుకు 2023 జూన్ 3, 4 తేదీలలో అల్ దఖిలియా గవర్నరేట్లో 50 మందికి పైగా ప్రవాసులను అరెస్టు చేసినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ (ఎంఓఎల్) తెలిపింది. అల్ దఖిలియా గవర్నరేట్లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ లేబర్లోని జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్.. అల్ హమ్రా, బహ్లా విలాయత్ లలో జూన్ 3-4 తేదీలలో తనిఖీ ప్రచారాన్ని నిర్వహించిందని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా కార్మిక చట్టం నిబంధనలను ఉల్లంఘించి 52 మంది కార్మికులను అరెస్టు చేశారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు మంత్రిత్వ శాఖ తన ఆన్ లైన్ ప్రకటనలో స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!*
- 16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!
- ప్రశాంతమైన రమదాన్ కోసం దుబాయ్ పోలీసుల అడుగులు
- జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం..
- గ్లోబల్ విలేజ్లో ఈద్ బాణాసంచా వేడుకలు రద్దు..
- ఆంధ్రప్రదేశ్: నిరుద్యోగులకు శుభవార్త..
- ఆహార భద్రతా వ్యవస్థను సమీక్షించిన మినిస్టర్ టీమ్..!!
- అల్ సహ్లా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రవాసులు మృతి..!!
- ఫేక్ బ్రాండెడ్ గూడ్స్..మనీలాండరింగ్.. Dh1-మిలియన్ ఫైన్, ఏడాది జైలు..!!
- భద్రతా పరమైన సంఘటనల వీడియోలు తీయవద్దు..!!









