ఒమన్ లేబర్ చట్టం ఉల్లంఘన.. 52 మంది ప్రవాసులు అరెస్ట్
- June 05, 2023
మస్కట్: ఒమన్ సుల్తానేట్ కార్మిక చట్టాన్ని ఉల్లంఘించినందుకు 2023 జూన్ 3, 4 తేదీలలో అల్ దఖిలియా గవర్నరేట్లో 50 మందికి పైగా ప్రవాసులను అరెస్టు చేసినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ (ఎంఓఎల్) తెలిపింది. అల్ దఖిలియా గవర్నరేట్లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ లేబర్లోని జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్.. అల్ హమ్రా, బహ్లా విలాయత్ లలో జూన్ 3-4 తేదీలలో తనిఖీ ప్రచారాన్ని నిర్వహించిందని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా కార్మిక చట్టం నిబంధనలను ఉల్లంఘించి 52 మంది కార్మికులను అరెస్టు చేశారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు మంత్రిత్వ శాఖ తన ఆన్ లైన్ ప్రకటనలో స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







