బుక్ ఫెయిర్లో వ్యక్తిని అవమానించిన మహిళపై చట్టపరమైన చర్యలు
- June 06, 2023
యూఏఈ: బుక్ ఫెయిర్లో ప్రత్యక్ష ప్రసారం సందర్భంగా ఒక వ్యక్తిపై మాటలతో అవమానించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అరబ్ మహిళపై అబుదాబి పబ్లిక్ ప్రాసిక్యూషన్ చట్టపరమైన చర్యలు తీసుకుంటోంది. సదరు మహిళ ప్రజల అభిప్రాయాన్ని రెచ్చగొట్టి, బుక్ ఫెయిర్లో పాల్గొనే వ్యక్తి గోప్యత హక్కుపై దాడి చేయడంతో అధికార యంత్రాంగం అవసరమైన చర్యలు చేపట్టింది. యూఏఈ అన్ని వర్గాల వ్యక్తుల హక్కులకు హామీ ఇస్తుందని, ఇతరుల హక్కులపై ఎలాంటి పక్షపాతం లేదా ఉల్లంఘనను అంగీకరించదని అధికారులు స్పష్టం చేసారు. 2021 ఫెడరల్ డిక్రీ 34లోని ఆర్టికల్ 44 ప్రకారం, ఈ నేరానికి కనీసం 6 నెలల జైలు శిక్ష మరియు కనీసం Dh150,000.. గరిష్టంగా Dh500,000 జరిమానా విధించబడుతుంది.
తాజా వార్తలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!
- ఏడాదిలో 25 మిలియన్ల పిల్స్, టన్నుకు పైగా డ్రగ్స్ సీజ్..!!
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత







