బుక్ ఫెయిర్లో వ్యక్తిని అవమానించిన మహిళపై చట్టపరమైన చర్యలు
- June 06, 2023
యూఏఈ: బుక్ ఫెయిర్లో ప్రత్యక్ష ప్రసారం సందర్భంగా ఒక వ్యక్తిపై మాటలతో అవమానించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అరబ్ మహిళపై అబుదాబి పబ్లిక్ ప్రాసిక్యూషన్ చట్టపరమైన చర్యలు తీసుకుంటోంది. సదరు మహిళ ప్రజల అభిప్రాయాన్ని రెచ్చగొట్టి, బుక్ ఫెయిర్లో పాల్గొనే వ్యక్తి గోప్యత హక్కుపై దాడి చేయడంతో అధికార యంత్రాంగం అవసరమైన చర్యలు చేపట్టింది. యూఏఈ అన్ని వర్గాల వ్యక్తుల హక్కులకు హామీ ఇస్తుందని, ఇతరుల హక్కులపై ఎలాంటి పక్షపాతం లేదా ఉల్లంఘనను అంగీకరించదని అధికారులు స్పష్టం చేసారు. 2021 ఫెడరల్ డిక్రీ 34లోని ఆర్టికల్ 44 ప్రకారం, ఈ నేరానికి కనీసం 6 నెలల జైలు శిక్ష మరియు కనీసం Dh150,000.. గరిష్టంగా Dh500,000 జరిమానా విధించబడుతుంది.
తాజా వార్తలు
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్స్..!!
- కువైట్లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- ఒమన్లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!









