బుక్ ఫెయిర్లో వ్యక్తిని అవమానించిన మహిళపై చట్టపరమైన చర్యలు
- June 06, 2023
యూఏఈ: బుక్ ఫెయిర్లో ప్రత్యక్ష ప్రసారం సందర్భంగా ఒక వ్యక్తిపై మాటలతో అవమానించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అరబ్ మహిళపై అబుదాబి పబ్లిక్ ప్రాసిక్యూషన్ చట్టపరమైన చర్యలు తీసుకుంటోంది. సదరు మహిళ ప్రజల అభిప్రాయాన్ని రెచ్చగొట్టి, బుక్ ఫెయిర్లో పాల్గొనే వ్యక్తి గోప్యత హక్కుపై దాడి చేయడంతో అధికార యంత్రాంగం అవసరమైన చర్యలు చేపట్టింది. యూఏఈ అన్ని వర్గాల వ్యక్తుల హక్కులకు హామీ ఇస్తుందని, ఇతరుల హక్కులపై ఎలాంటి పక్షపాతం లేదా ఉల్లంఘనను అంగీకరించదని అధికారులు స్పష్టం చేసారు. 2021 ఫెడరల్ డిక్రీ 34లోని ఆర్టికల్ 44 ప్రకారం, ఈ నేరానికి కనీసం 6 నెలల జైలు శిక్ష మరియు కనీసం Dh150,000.. గరిష్టంగా Dh500,000 జరిమానా విధించబడుతుంది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







