ఇంటర్ బోర్డ్ వద్ద ఉద్రిక్తత.. ఏబీవీపీ విద్యార్థుల అరెస్ట్
- June 07, 2023
హైదరాబాద్: హైదరాబాద్ ఇంటర్ బోర్డు దగ్గర ఉద్రిక్తత నెలకొంది. అధిక ఫీజులు తీసుకుంటున్న కార్పొరేట్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని ఇంటర్ బోర్డును ముట్టడించింది ఏబీవీపీ. గుర్తింపు లేకుండా నడుస్తున్న ఇంటర్ జూనియర్ కాలేజీల రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఏబీవీపీ విద్యార్థులు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఇంటర్ బోర్డు ముందు విద్యార్థులు ఆందోళకు దిగారు. దీంతో పోలీసులకు విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో ఇంటర్ బోర్డు లోపలికి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు విద్యార్థులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









