ఇంటర్ బోర్డ్ వద్ద ఉద్రిక్తత.. ఏబీవీపీ విద్యార్థుల అరెస్ట్
- June 07, 2023
హైదరాబాద్: హైదరాబాద్ ఇంటర్ బోర్డు దగ్గర ఉద్రిక్తత నెలకొంది. అధిక ఫీజులు తీసుకుంటున్న కార్పొరేట్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని ఇంటర్ బోర్డును ముట్టడించింది ఏబీవీపీ. గుర్తింపు లేకుండా నడుస్తున్న ఇంటర్ జూనియర్ కాలేజీల రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఏబీవీపీ విద్యార్థులు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఇంటర్ బోర్డు ముందు విద్యార్థులు ఆందోళకు దిగారు. దీంతో పోలీసులకు విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో ఇంటర్ బోర్డు లోపలికి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు విద్యార్థులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







