అప్పుడు కైరా.. ఇప్పుడు మృణాల్ ఠాకూర్.!
- June 09, 2023
తెలుగులో ‘భరత్ అనే నేను’ సినిమా చేసి బాలీవుడ్ ముద్దుగుమ్మ కైరా అద్వానీ బాలీవుడ్లో పాపులర్ అయిపోయింది. అందుకు కారణం ఆమె అక్కడ నటించిన ‘లస్ట్ స్టోరీస్’ వెబ్ సిరీసే.
ఈ సిరీస్లో కైరా అద్వానీ పండించిన అడల్ట్ ఎక్స్ప్రెషన్స్ అప్పట్లో ఓ సంచలనం. ఆ సంచలనమే ఆమెను బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ని చేసేసింది. ఆ తర్వాత తెలుగులో సినిమాలు చేయలేనంత బిజీ అయిపోయింది కైరా అద్వానీ.
ఇప్పుడు అదే ‘లస్ట్ స్టోరీస్’కి సీక్వెల్ రాబోతోంది. ఈ సీక్వెల్లో ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. కైరా అద్వానీలాగే తెలుగులో సినిమా చేసి, ఈ వెబ్ సిరీస్లో ఛాన్స్ కొట్టేసింది మృణాల్ ఠాకూర్.
ఒకవేళ కైరా అద్వానీలాగే లక్కు కలిసొచ్చిందంటే, ‘లస్ట్ స్టోరీస్ 2’తో మృణాల్ దశ తిరిగిపోతుందంటే. అన్నట్లు ఈ సిరీస్లో మొదటి పార్ట్కి మించిన హాట్నెస్ వుండబోతోందట. మొదటి పార్ట్ని మించి సక్సెస్ అవుతుందో లేదో చూడాలి మరి.
అన్నట్లు, సీనియర్ బాలీవుడ్ భామ కాజోల్, మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఈ సిరీస్లో స్పెషల్ అట్రాక్షన్ కానున్నారు.
తాజా వార్తలు
- సౌదీ రక్షణ దళాల చర్య: బాలిస్టిక్ క్షిపణి, రెండు డ్రోన్లు నిర్వీర్యం
- గ్యాస్ వినియోగదారులకు షాక్
- విదేశాల్లో ఇరానీయులకు హెచ్చరిక, దేశద్రోహం చేస్తే మరణశిక్ష
- రాత్రి సమయంలో ఎమర్జెన్సీ అలర్ట్ సౌండ్ లో మార్పు
- అబుదాబి నుండి భారత్కు ఎతిహాద్ విమానాలు–నేటి షెడ్యూల్
- మనామాలో నివాస భవనం పై ఇరాన్ దాడి: ఒకరు మృతి, పలువురికి గాయాలు
- కమ్యూనిటీ వర్చువల్ సమావేశం నిర్వహించిన భారత రాయబారి..!!
- అత్యవసర హెచ్చరికలు.. ప్రజలకు సౌదీ అరేబియా అప్పీల్..!!
- ఒమన్లో CBSE విద్యార్థుల పై పరీక్షల ఒత్తిడి..!!
- మిడిలీస్టు సంక్షోభం.. 40వేలకు పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్..!!









