షువైఖ్లో కొత్త హైపర్మార్కెట్ను ప్రారంభించిన భారత రాయబారి
- June 11, 2023
కువైట్: కువైట్లోని భారత రాయబారి, హిజ్ ఎక్సలెన్సీ డాక్టర్ ఆదర్శ్ స్వైకా జూన్ 10వ తేదీ (శనివారం) షువైఖ్లో కొత్త హైపర్మార్కెట్ను ప్రారంభించారు. అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరాన్ని పురస్కరించుకుని, అల్ హకీమి హైపర్ మార్కెట్లో అంబాసిడర్ ప్రత్యేక మిల్లెట్ కౌంటర్ను కూడా ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో సయ్యద్ తాహా హకీముద్దీన్, మిస్టర్ కైజర్ టి షాకిర్, మిస్టర్ కుల్దీప్ సింగ్ లాంబా, మిస్టర్ అబ్దుల్ రెడా అబ్దుల్లా నాజర్ అల్ హెర్జ్, మిస్టర్ అబ్దుల్లా అబ్దుల్ రెడా అల్ హెర్జ్, డాక్టర్ ఇమాద్ ముస్తఫా, మిస్టర్ నాజర్ అల్ యూసుఫ్, మిస్టర్ అబ్దుల్లా సలాహుద్దీన్ సహా ప్రముఖ అతిథులు పాల్గొన్నారు.
షోరూమ్ను ప్రారంభించిన సందర్భంగా అంబాసిడర్ డాక్టర్ ఆదర్శ్ స్వైకా మాట్లాడుతూ, "ఈ హకీమి సూపర్మార్కెట్లో మిల్లెట్లు, ఇండియా మసాలాలు మరియు అనేక ఇతర భారతీయ ఉత్పత్తుల శ్రేణి నన్ను నిజంగా ఆకట్టుకుంది.’’ అని తెలిపారు.
నాణ్యత, కస్టమర్ సేవా సూత్రాలపై స్థాపించబడిన అల్-హకిమి సూపర్మార్కెట్ 2007 నుండి ఆహార పదార్థాలు, సుగంధ ద్రవ్యాలు మరియు గృహోపకరణాలను విక్రయిస్తోంది. ఈ షోరూమ్ అనేక రకాల భారతీయ సుగంధ ద్రవ్యాలు, ఆయుర్వేద మూలికలకు ప్రసిద్ధి చెందింది.
తాజా వార్తలు
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం









