భారత్, పాకిస్థాన్ వైపు కదులుతున్న బిపార్జోయ్ తుఫాను
- June 11, 2023
మస్కట్: ఒమన్ వాతావరణ శాస్త్రం నివేదిక ప్రకారం.. బైపార్జోయ్ తుఫాను ఉత్తరాన పాకిస్తాన్ / ఉత్తర భారతదేశం వైపు కదులుతోంది. ఒమన్ సుల్తానేట్పై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం లేదని వాతావరణ నిపుణులు తెలిపారు. అరేబియా సముద్రంలో ఉష్ణమండల తుఫాన్ (బిపార్జోయ్) ఉత్తరాన పాకిస్తాన్ / ఉత్తర భారతదేశం వైపు కదులుతోంది. ఒమన్ సుల్తానేట్పై ప్రత్యక్ష ప్రభావం లేదు. అరేబియా సముద్ర తీరాల్లో సముద్ర అలలు ఎగసిపడే అవకాశం ఉందని హెచ్చరికలు కొనసాగిస్తున్నట్లు వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వాతావరణ శాఖ ప్రకారం.. తుఫాను అరేబియా సముద్రంలో 17.9 ఉత్తర అక్షాంశం, 67.5 తూర్పు రేఖాంశంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఒమన్ సుల్తానేట్ తీరం నుండి 950 కి.మీ దూరంలో ఉంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో ఆసియా మహిళకు 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- అడ్వెంచర్ గైడ్, సర్టిఫైడ్ మౌంటైన్ ట్రైల్ మ్యాప్స్ ఆవిష్కరణ..!!
- నోమోఫోబియా ఉందా? మొబైల్ ఫోన్ వినియోగం పై డాక్టర్ల వార్నింగ్..!!
- సౌదీ అరేబియాలో కోల్డ్ వేవ్స్..ఎన్సిఎం హెచ్చరిక..!!
- కువైట్ లో క్లీనప్ డ్రైవ్.. 73,700 కంపెనీలు తొలగింపు..!!
- మెట్రాష్ యాప్ రిపోర్టింగ్ టూల్స్ ద్వారా పబ్లిక్ సేఫ్టీ..!!
- హైదరాబాద్–విజయవాడ హైవే టోల్ పై కీలక నిర్ణయం
- టెన్త్ మెరిట్తో 30 వేల జీడీఎస్ ఉద్యోగాలు
- మూసీని ఎలా డెవలప్ చేస్తారో చెప్పిన సీఎం రేవంత్
- అమరావతి భూసమీకరణ ఫేజ్–2కు గ్రీన్ సిగ్నల్







