భారత్, పాకిస్థాన్ వైపు కదులుతున్న బిపార్జోయ్ తుఫాను
- June 11, 2023
మస్కట్: ఒమన్ వాతావరణ శాస్త్రం నివేదిక ప్రకారం.. బైపార్జోయ్ తుఫాను ఉత్తరాన పాకిస్తాన్ / ఉత్తర భారతదేశం వైపు కదులుతోంది. ఒమన్ సుల్తానేట్పై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం లేదని వాతావరణ నిపుణులు తెలిపారు. అరేబియా సముద్రంలో ఉష్ణమండల తుఫాన్ (బిపార్జోయ్) ఉత్తరాన పాకిస్తాన్ / ఉత్తర భారతదేశం వైపు కదులుతోంది. ఒమన్ సుల్తానేట్పై ప్రత్యక్ష ప్రభావం లేదు. అరేబియా సముద్ర తీరాల్లో సముద్ర అలలు ఎగసిపడే అవకాశం ఉందని హెచ్చరికలు కొనసాగిస్తున్నట్లు వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వాతావరణ శాఖ ప్రకారం.. తుఫాను అరేబియా సముద్రంలో 17.9 ఉత్తర అక్షాంశం, 67.5 తూర్పు రేఖాంశంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఒమన్ సుల్తానేట్ తీరం నుండి 950 కి.మీ దూరంలో ఉంది.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







