ఎమిరేటైజేషన్ టార్గెట్ గడువు పొడిగించిన యూఏఈ
- June 13, 2023
యూఏఈ: 50 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న ప్రైవేట్ రంగ సంస్థలకు సెమీ-వార్షిక ఎమిరేటైజేషన్ లక్ష్యాలను చేరుకోవడానికి గడువు జూన్ 30 నుండి జూలై 7 వరకు పొడిగించారు. జూన్ నాల్గవ వారంలో వచ్చే ఈద్ అల్ అదా సెలవును పరిగణనలోకి తీసుకుని తుది గడువును పొడిగించినట్లు మానవ వనరులు మరియు ప్రవాసీకరణ మంత్రిత్వ శాఖ (MoHRE) తెలిపింది. 1 శాతం సెమీ-వార్షిక ఎమిరేటైజేషన్ లక్ష్యాలను చేరని ప్రతి కంపెనీ జూలై 8 నుండి ఉద్యోగం చేయని ప్రతి ఎమిరాటీకి కంపెనీలు Dh42,000 జరిమానాను ఎదుర్కొంటాయని వెల్లడించింది.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







