ఎమిరేటైజేషన్ టార్గెట్ గడువు పొడిగించిన యూఏఈ
- June 13, 2023
యూఏఈ: 50 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న ప్రైవేట్ రంగ సంస్థలకు సెమీ-వార్షిక ఎమిరేటైజేషన్ లక్ష్యాలను చేరుకోవడానికి గడువు జూన్ 30 నుండి జూలై 7 వరకు పొడిగించారు. జూన్ నాల్గవ వారంలో వచ్చే ఈద్ అల్ అదా సెలవును పరిగణనలోకి తీసుకుని తుది గడువును పొడిగించినట్లు మానవ వనరులు మరియు ప్రవాసీకరణ మంత్రిత్వ శాఖ (MoHRE) తెలిపింది. 1 శాతం సెమీ-వార్షిక ఎమిరేటైజేషన్ లక్ష్యాలను చేరని ప్రతి కంపెనీ జూలై 8 నుండి ఉద్యోగం చేయని ప్రతి ఎమిరాటీకి కంపెనీలు Dh42,000 జరిమానాను ఎదుర్కొంటాయని వెల్లడించింది.
తాజా వార్తలు
- దుబాయ్లో 13 కమ్యూనిటీ క్లబ్లను ప్రారంభించిన AES
- డ్యూటీస్, వ్యాట్ ఛార్జీల కోసం 100-దీనార్ల పరిమితి..!!
- సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు.. భారత్, జీసీసీ దేశాల్లో ఆందోళన..!!
- సౌదీ అరేబియాలో 5 హెల్త్ సెంటర్లు సీజ్, 130 సెంటర్లకు నోటీసులు..!!
- ఖతార్ తీరాలలో ఆయిన్ పొల్యుషన్..ఖతార్ క్లారిటీ..!!
- భారత, ఆస్ట్రియాలతో ఒమన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- నాన్ ఎమిరేటీలు కందూరాలు ధరించడంపై క్లారిటీ..!!
- IPL2026: ప్లే ఆఫ్స్కు హైదరాబాద్..చెన్నై ఘన విజయం
- 'స్మైలింగ్ బుద్ధా' అణు పరీక్షకు 52 ఏళ్లు: మల్లికార్జున ఖర్గే
- నక్సల్స్ రహిత తెలంగాణను తీర్చిదిద్దిన పోలీస్ అధికారులకు సన్మానం..!









