ఎమిరేటైజేషన్ టార్గెట్ గడువు పొడిగించిన యూఏఈ
- June 13, 2023
యూఏఈ: 50 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న ప్రైవేట్ రంగ సంస్థలకు సెమీ-వార్షిక ఎమిరేటైజేషన్ లక్ష్యాలను చేరుకోవడానికి గడువు జూన్ 30 నుండి జూలై 7 వరకు పొడిగించారు. జూన్ నాల్గవ వారంలో వచ్చే ఈద్ అల్ అదా సెలవును పరిగణనలోకి తీసుకుని తుది గడువును పొడిగించినట్లు మానవ వనరులు మరియు ప్రవాసీకరణ మంత్రిత్వ శాఖ (MoHRE) తెలిపింది. 1 శాతం సెమీ-వార్షిక ఎమిరేటైజేషన్ లక్ష్యాలను చేరని ప్రతి కంపెనీ జూలై 8 నుండి ఉద్యోగం చేయని ప్రతి ఎమిరాటీకి కంపెనీలు Dh42,000 జరిమానాను ఎదుర్కొంటాయని వెల్లడించింది.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాలపై భారత ప్రధాని, క్రౌన్ ప్రిన్స్ చర్చలు..!!
- సౌదీలో రోడ్డు ప్రమాదంలో బహ్రెయిన్ వాసి మృతి..!!
- వర్షం వల్ల కలిగే నష్టానికి బీమా వర్తించదా? Dh25,000 బిల్లులు కట్టాల్సిందేనా?
- సంక్షోభ నిర్వహణలో ఖతార్ విజయం సాధించింది: న్యాయశాఖ మంత్రి
- ఒమన్లో 404 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- 2025లో కేసుల సంఖ్యలో 7.6% పెరుగుదల: కువైట్
- హైదరాబాద్ లో భానుడి భగభగలు
- పుదుచ్చేరిలో ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం
- మలేషియా: అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం
- ఇంధన ట్యాంకులో మంటలు..58 గంటల పాటు పోరాటం..!!









