ఎమిరేటైజేషన్ టార్గెట్ గడువు పొడిగించిన యూఏఈ
- June 13, 2023
యూఏఈ: 50 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న ప్రైవేట్ రంగ సంస్థలకు సెమీ-వార్షిక ఎమిరేటైజేషన్ లక్ష్యాలను చేరుకోవడానికి గడువు జూన్ 30 నుండి జూలై 7 వరకు పొడిగించారు. జూన్ నాల్గవ వారంలో వచ్చే ఈద్ అల్ అదా సెలవును పరిగణనలోకి తీసుకుని తుది గడువును పొడిగించినట్లు మానవ వనరులు మరియు ప్రవాసీకరణ మంత్రిత్వ శాఖ (MoHRE) తెలిపింది. 1 శాతం సెమీ-వార్షిక ఎమిరేటైజేషన్ లక్ష్యాలను చేరని ప్రతి కంపెనీ జూలై 8 నుండి ఉద్యోగం చేయని ప్రతి ఎమిరాటీకి కంపెనీలు Dh42,000 జరిమానాను ఎదుర్కొంటాయని వెల్లడించింది.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







