విరూపాక్ష 2.! హింట్ ఇచ్చేసిన డైరెక్టర్.!
- June 15, 2023
సాయి ధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ జంటగా తెరకెక్కిన ‘విరూపాక్ష’ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.
అనూహ్యంగా భారీ వసూళ్లు కొల్లగొట్టింది ఈ సినిమా. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సీక్వెల్ రూపొందబోతోందంటూ ప్రచారం జరిగింది. కానీ, అలాంటిదేం లేదంటూ అప్పుడు కొట్టి పడేశారు తేజు అండ్ టీమ్.
కానీ, ఇప్పుడు స్వయంగా డైరెక్టర్ కార్తీక్ దండు సీక్వెల్ విషయం తెరపైకి తెచ్చారు. ఈ సినిమాకి సీక్వెల్ వుంటుందని తెలిపారు. అయితే, అందుకు సంబందించిన స్టోరీ డెవలప్మెంట్ ఇంకా జరగలేదనీ.. అందుకు చాలా టైమ్ పడుతుందనీ ఆయన తెలిపారు.
మొత్తానికి సీక్వెల్ అయితే కన్పామ్ చేశారు కానీ, ఎప్పుడూ.? ఏంటీ.? ఎలా వుండబోతోంది.? అనే వివరాలు మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.!
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







