విరూపాక్ష 2.! హింట్ ఇచ్చేసిన డైరెక్టర్.!
- June 15, 2023
సాయి ధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ జంటగా తెరకెక్కిన ‘విరూపాక్ష’ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.
అనూహ్యంగా భారీ వసూళ్లు కొల్లగొట్టింది ఈ సినిమా. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సీక్వెల్ రూపొందబోతోందంటూ ప్రచారం జరిగింది. కానీ, అలాంటిదేం లేదంటూ అప్పుడు కొట్టి పడేశారు తేజు అండ్ టీమ్.
కానీ, ఇప్పుడు స్వయంగా డైరెక్టర్ కార్తీక్ దండు సీక్వెల్ విషయం తెరపైకి తెచ్చారు. ఈ సినిమాకి సీక్వెల్ వుంటుందని తెలిపారు. అయితే, అందుకు సంబందించిన స్టోరీ డెవలప్మెంట్ ఇంకా జరగలేదనీ.. అందుకు చాలా టైమ్ పడుతుందనీ ఆయన తెలిపారు.
మొత్తానికి సీక్వెల్ అయితే కన్పామ్ చేశారు కానీ, ఎప్పుడూ.? ఏంటీ.? ఎలా వుండబోతోంది.? అనే వివరాలు మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.!
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల