అంతరిక్ష రంగంలో సహకారంపై ఒమన్, భారత్ చర్చలు
- June 16, 2023
మస్కట్: సుల్తానేట్ ఆఫ్ ఒమన్, ఇండియా అంతరిక్ష రంగంలో సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై చర్చించాయి. సివిల్ ఏవియేషన్ అథారిటీ (CAA) ప్రెసిడెంట్ హిస్ ఎక్సలెన్సీ ఇంజనీర్ నయీఫ్ బిన్ అలీ అల్ అబ్రీ, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రెసిడెంట్ HE S. సుమనాథ్ తోపాటు భారత్ నుండి వచ్చిన ప్రతినిధి బృందం ఈ చర్చల్లో పాల్గొన్నాయి. ఒమన్, ఇండియా మధ్య అంతరిక్ష రంగంలో సహకారాన్ని బలోపేతం చేయడం, సంబంధిత అంశాలపై ఇరుపక్షాలు చర్చించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!