అంతరిక్ష రంగంలో సహకారంపై ఒమన్, భారత్ చర్చలు
- June 16, 2023
మస్కట్: సుల్తానేట్ ఆఫ్ ఒమన్, ఇండియా అంతరిక్ష రంగంలో సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై చర్చించాయి. సివిల్ ఏవియేషన్ అథారిటీ (CAA) ప్రెసిడెంట్ హిస్ ఎక్సలెన్సీ ఇంజనీర్ నయీఫ్ బిన్ అలీ అల్ అబ్రీ, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రెసిడెంట్ HE S. సుమనాథ్ తోపాటు భారత్ నుండి వచ్చిన ప్రతినిధి బృందం ఈ చర్చల్లో పాల్గొన్నాయి. ఒమన్, ఇండియా మధ్య అంతరిక్ష రంగంలో సహకారాన్ని బలోపేతం చేయడం, సంబంధిత అంశాలపై ఇరుపక్షాలు చర్చించారు.
తాజా వార్తలు
- సైబర్ నేరగాడిని అరెస్టు చేసిన పోలీసులు
- ఐపీఎల్ 2026 ప్రారంభం వాయిదా? కొత్త తేదీలు ఇవే!
- యూఏఈకి ‘కోల్డ్ వేవ్’ హెచ్చరిక
- ఇంటర్, పదవ తరగతి విద్యార్థులకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుభాకాంక్షలు
- అజ్మాన్ పోలీస్ సరికొత్త రికార్డు
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు
- నకిలీ సంస్థ పేరిట మ్యూల్ ఖాతాలు: బ్యాంకు మేనేజర్ సహా నలుగురి అరెస్ట్
- 17 రోజులు బ్యాంకులకు సెలవులు
- TGSRTC: ‘మీ టికెట్’ యాప్తో బస్పాస్లు ఇక డిజిటల్
- 16 ఏళ్ల లోపు యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ కొత్త సేఫ్టీ అలర్ట్









