అంతరిక్ష రంగంలో సహకారంపై ఒమన్, భారత్ చర్చలు
- June 16, 2023
మస్కట్: సుల్తానేట్ ఆఫ్ ఒమన్, ఇండియా అంతరిక్ష రంగంలో సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై చర్చించాయి. సివిల్ ఏవియేషన్ అథారిటీ (CAA) ప్రెసిడెంట్ హిస్ ఎక్సలెన్సీ ఇంజనీర్ నయీఫ్ బిన్ అలీ అల్ అబ్రీ, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రెసిడెంట్ HE S. సుమనాథ్ తోపాటు భారత్ నుండి వచ్చిన ప్రతినిధి బృందం ఈ చర్చల్లో పాల్గొన్నాయి. ఒమన్, ఇండియా మధ్య అంతరిక్ష రంగంలో సహకారాన్ని బలోపేతం చేయడం, సంబంధిత అంశాలపై ఇరుపక్షాలు చర్చించారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం









