బహ్రెయిన్లో జూన్ 18న మంథన్ యోగా కాన్క్లేవ్
- June 17, 2023
బహ్రెయిన్: ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో బహ్రెయిన్ ఇండియా కల్చరల్ & ఆర్ట్స్ సర్వీసెస్ (BICAS), ప్రాప్ యోగా & థెరపీ సెంటర్ సంయుక్తంగా మంథన్ యోగా కాన్క్లేవ్ ను నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి 7-9 గంటలకు గోల్డెన్ తులిప్ హోటల్లో జరగనుంది. మంథన్, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకునే మొట్టమొదటి యోగా కాన్క్లేవ్. సంపూర్ణ ఆరోగ్య అవగాహనను వ్యాప్తి చేయడం, ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలలో యోగా ప్రక్రియను ప్రదర్శించడం లక్ష్యంగా పెట్టుకుంది. స్థానిక బహ్రెయిన్ విద్యార్థులు కాన్క్లేవ్లో పాల్గొంటారు. అలాగే భారతదేశం నుండి వివేకానంద యోగా అనుసంధాన సమంతా (వ్యాసా) అధ్యక్షుడు, పద్మశ్రీ డా. హెచ్.ఆర్. నాగేంద్ర, డా. పరన్ గౌడ, డా. మంజునాథ్, డా. కోమల్ పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!







