బహ్రెయిన్లో జూన్ 18న మంథన్ యోగా కాన్క్లేవ్
- June 17, 2023
బహ్రెయిన్: ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో బహ్రెయిన్ ఇండియా కల్చరల్ & ఆర్ట్స్ సర్వీసెస్ (BICAS), ప్రాప్ యోగా & థెరపీ సెంటర్ సంయుక్తంగా మంథన్ యోగా కాన్క్లేవ్ ను నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి 7-9 గంటలకు గోల్డెన్ తులిప్ హోటల్లో జరగనుంది. మంథన్, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకునే మొట్టమొదటి యోగా కాన్క్లేవ్. సంపూర్ణ ఆరోగ్య అవగాహనను వ్యాప్తి చేయడం, ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలలో యోగా ప్రక్రియను ప్రదర్శించడం లక్ష్యంగా పెట్టుకుంది. స్థానిక బహ్రెయిన్ విద్యార్థులు కాన్క్లేవ్లో పాల్గొంటారు. అలాగే భారతదేశం నుండి వివేకానంద యోగా అనుసంధాన సమంతా (వ్యాసా) అధ్యక్షుడు, పద్మశ్రీ డా. హెచ్.ఆర్. నాగేంద్ర, డా. పరన్ గౌడ, డా. మంజునాథ్, డా. కోమల్ పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- మసీదులో భారీ పేలుడు..పలువురు మృతి
- జగన్ పరామర్శ యాత్రలో ఇద్దరు మృతి
- BJP మేనిఫెస్టో విడుదల చేసిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు
- జర్నలిస్టులకు శుభవార్త..9 నుంచి అక్రిడిటేషన్లకు దరఖాస్తు స్వీకరణ
- అల్మాటీలో 2029 ఆసియా వింటర్ గేమ్స్..!!
- కింగ్ సల్మాన్ రాయల్ రిజర్వ్ లోకి యానిమల్స్ రిలీజ్..!!
- దుబాయ్లో మరిన్ని చోట్ల పెయిడ్ పార్కింగ్..!!
- హవల్లిలో తనిఖీలు.. 65 నోటీసులు జారీ..!!
- పర్యాటకుల కోసం వ్యాట్ రీఫండ్.. ఒమన్ ప్లాన్..!!
- నకిలీ బంగారం విక్రయం.. అనుమానితుడు అరెస్ట్..!!









