బహ్రెయిన్లో జూన్ 18న మంథన్ యోగా కాన్క్లేవ్
- June 17, 2023
బహ్రెయిన్: ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో బహ్రెయిన్ ఇండియా కల్చరల్ & ఆర్ట్స్ సర్వీసెస్ (BICAS), ప్రాప్ యోగా & థెరపీ సెంటర్ సంయుక్తంగా మంథన్ యోగా కాన్క్లేవ్ ను నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి 7-9 గంటలకు గోల్డెన్ తులిప్ హోటల్లో జరగనుంది. మంథన్, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకునే మొట్టమొదటి యోగా కాన్క్లేవ్. సంపూర్ణ ఆరోగ్య అవగాహనను వ్యాప్తి చేయడం, ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలలో యోగా ప్రక్రియను ప్రదర్శించడం లక్ష్యంగా పెట్టుకుంది. స్థానిక బహ్రెయిన్ విద్యార్థులు కాన్క్లేవ్లో పాల్గొంటారు. అలాగే భారతదేశం నుండి వివేకానంద యోగా అనుసంధాన సమంతా (వ్యాసా) అధ్యక్షుడు, పద్మశ్రీ డా. హెచ్.ఆర్. నాగేంద్ర, డా. పరన్ గౌడ, డా. మంజునాథ్, డా. కోమల్ పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- ముహర్రక్ నైట్స్ ఫెస్టివల్ ను సందర్శించిన విదేశాంగ మంత్రి..!!
- కువైట్లో ఇన్క్రెడిబుల్ ఇండియా టూరిజం ప్రమోషన్స్..!!
- ఇబ్రిలో స్టంట్ డ్రైవింగ్..ఎనిమిది మంది డ్రైవర్లు అరెస్ట్..!!
- జంతువులను వదిలేస్తున్నారా? కఠిన చర్యలు..!!
- ఖలీద్ బిన్ అహ్మద్ ఇంటర్ఛేంజ్ ఎగ్జిట్ మూసివేత..!!
- తొలి ఆర్వీ రూట్ ను ప్రారంభించిన దుబాయ్..!!
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…







