ఖతార్ పౌరులకు యూకే బంపరాఫర్..!
- June 19, 2023
దోహా, ఖతార్: ఖతార్ పౌరులు ఇప్పుడు అక్టోబర్ 2023 నుండి ఆన్లైన్లో ఎలక్ట్రానిక్ UK వీసా పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని కాన్సులర్ వ్యవహారాల శాఖలోని అధికార యంత్రాంగం తెలిపింది. వీసా రుసుము రెండు సంవత్సరాల వరకు చెల్లుబాటు అవుతుందని, 10 పౌండ్ స్టెర్లింగ్ ($12.82) రుసుమును కలిగి ఉంటుంది. జోర్డాన్ పౌరులు, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) కోసం వీసా మార్పులను తీసుకురావాలని ఈ నెల ప్రారంభంలో బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకాన్ని వర్తింపజేసే మొదటి దేశంగా ఖతార్కు ప్రయోజనం పొందనుంది. కొత్త పథకం ప్రకారం.. గల్ఫ్ పౌరులు, జోర్డానియన్లు యూకే సందర్శన అనుమతిని పొందడానికి గల్ఫ్ పౌరులు $30, జోర్డానియన్లు $120 వరకు మాత్రమే చెల్లించాలి.
తాజా వార్తలు
- ప్రజల తరపున ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు: కేటీఆర్
- 27 భాషల్లో యూట్యూబ్ వీడియోలు
- ఏపీలో మరో ప్రతిష్టాత్మక సంస్థ
- ఉగ్రవాదం పై రాజీ లేదు: ప్రధాని మోదీ
- కొత్త IT చట్టం రూల్స్
- బూతు రాజకీయాలు, పోలింగ్ బూత్లోనే సమాధానం: వెంకయ్య నాయుడు
- 'WTF' ఆధ్వర్యంలో ఉచిత తెలుగు తరగతులు ప్రారంభం
- ఒమన్లో 8 మిలియన్లు దాటిన మొబైల్ సర్వీస్ సబ్స్క్రిప్షన్లు..!!
- బహ్రెయిన్ -యూఏఈ మధ్య వ్యూహాత్మక ఆర్థిక చర్చలు..!!
- ప్రైవేట్ వాహనాలను టాక్సీలుగా ఉపయోగించడంపై ఖతార్ హెచ్చరిక..!!









