ఖతార్ పౌరులకు యూకే బంపరాఫర్..!
- June 19, 2023
దోహా, ఖతార్: ఖతార్ పౌరులు ఇప్పుడు అక్టోబర్ 2023 నుండి ఆన్లైన్లో ఎలక్ట్రానిక్ UK వీసా పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని కాన్సులర్ వ్యవహారాల శాఖలోని అధికార యంత్రాంగం తెలిపింది. వీసా రుసుము రెండు సంవత్సరాల వరకు చెల్లుబాటు అవుతుందని, 10 పౌండ్ స్టెర్లింగ్ ($12.82) రుసుమును కలిగి ఉంటుంది. జోర్డాన్ పౌరులు, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) కోసం వీసా మార్పులను తీసుకురావాలని ఈ నెల ప్రారంభంలో బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకాన్ని వర్తింపజేసే మొదటి దేశంగా ఖతార్కు ప్రయోజనం పొందనుంది. కొత్త పథకం ప్రకారం.. గల్ఫ్ పౌరులు, జోర్డానియన్లు యూకే సందర్శన అనుమతిని పొందడానికి గల్ఫ్ పౌరులు $30, జోర్డానియన్లు $120 వరకు మాత్రమే చెల్లించాలి.
తాజా వార్తలు
- చైనా ప్రీమియర్ లీ చియాంగ్తో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ కీలక భేటీ
- ఇరాన్కు ట్రంప్ అల్టిమేటం!
- రాజస్థాన్ పై హైదరాబాద్ విజయం
- గమ్యస్థానానికి సురక్షితంగా చేరుదాం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించిన అమెరికా
- బెట్టింగ్లు, జూదం పై కఠిన చర్యలు: డిజిపి హరీష్ కుమార్ గుప్తా
- మహిళల టీ20 ప్రపంచ కప్: రికార్డు స్థాయిలో రూ.81 కోట్ల ప్రైజ్ మనీ!
- ఖతార్ ఎయిర్వేస్ ప్రయాణికులకు గుడ్ న్యూస్...
- యూఏఈ అధ్యక్షుడు–బహ్రెయిన్ రాజు భేటీ..
- డిగ్రీ అడ్మిషన్ల షెడ్యూల్ మరియు ముఖ్యమైన తేదీలు!









