ఖతార్ పౌరులకు యూకే బంపరాఫర్..!
- June 19, 2023
దోహా, ఖతార్: ఖతార్ పౌరులు ఇప్పుడు అక్టోబర్ 2023 నుండి ఆన్లైన్లో ఎలక్ట్రానిక్ UK వీసా పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని కాన్సులర్ వ్యవహారాల శాఖలోని అధికార యంత్రాంగం తెలిపింది. వీసా రుసుము రెండు సంవత్సరాల వరకు చెల్లుబాటు అవుతుందని, 10 పౌండ్ స్టెర్లింగ్ ($12.82) రుసుమును కలిగి ఉంటుంది. జోర్డాన్ పౌరులు, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) కోసం వీసా మార్పులను తీసుకురావాలని ఈ నెల ప్రారంభంలో బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకాన్ని వర్తింపజేసే మొదటి దేశంగా ఖతార్కు ప్రయోజనం పొందనుంది. కొత్త పథకం ప్రకారం.. గల్ఫ్ పౌరులు, జోర్డానియన్లు యూకే సందర్శన అనుమతిని పొందడానికి గల్ఫ్ పౌరులు $30, జోర్డానియన్లు $120 వరకు మాత్రమే చెల్లించాలి.
తాజా వార్తలు
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్కు ఘన అభినందన సభ
- మస్కట్లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన...
- కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం..
- అమెజాన్ లో 850 మందికి జాబ్స్!
- భారత్లో త్వరలో 2 కొత్త ఎయిర్లైన్స్..
- రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం: కేటీఆర్
- 'అటల్ స్మృతి న్యాస్ సొసైటీ' అధ్యక్షులుగా వెంకయ్యనాయుడు
- 22 సెంచరీలతో హజారే ట్రోఫీ ప్రారంభం
- 2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన సీఎం రేవంత్
- ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకం: మంత్రి పార్థసారధి







