పవిత్ర స్థలాల్లో వంట గ్యాస్ వినియోగంపై నిషేధం
- June 21, 2023
రియాద్: పవిత్ర స్థలాల్లోని యాత్రికుల గుడారాలు, ప్రభుత్వ ఏజెన్సీల కార్యాలయాల్లోకి అన్ని రకాల ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (LPG) వినియోగంపై జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ నిషేధాన్ని విధించింది. నిషేధం సోమవారం నుండి అమలులోకి వచ్చింది. పవిత్ర స్థలాల్లోని యాత్రికుల శిబిరాల్లో అగ్ని ప్రమాదాలను ఎదుర్కోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు సివిల్ డిఫెన్స్ స్పష్టం చేసింది. నిషేధాన్ని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఫిలడెల్ఫియాలో ఘనంగా NATS బాలల సంబరాలు
- నమీబియా పై భారత్ భారీ స్కోరు
- ప్రపంచంలోనే మొట్టమొదటి 24 గంటల స్టేడియం స్పోర్ట్స్ హాకథాన్కు ఆతిథ్యం వహించనున్న తెలంగాణ
- NTRకు భారతరత్న ఇవ్వాలి: సీఎం రేవంత్
- దేశంలోనే తొలి మ్యూజిక్ రోడ్డు ప్రారంభం..
- నిమాయిష్ బహుమతుల ప్రదానోత్సవంలో మంత్రి జూపల్లి కృష్ణారావు
- కొలకలూరి సాహిత్య పురస్కారాలు–2026 విజేతల ప్రకటన
- ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడిగా సిద్దిపేట యువకుడు
- పవర్ఫుల్ పాస్పోర్టుల జాబితా విడుదల









