యోగా చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పక పాటిస్తున్నారా?
- June 21, 2023జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. యోగా ఆరోగ్యానికి ఎంతో మేలు. సర్వ రోగ నివారిణిగా యోగాని అభివర్ణించొచ్చు.
గత కొన్నాళ్లుగా యోగాపై అవగాహన బాగా పెరిగిందనే చెప్పాలి. అయితే, ఇది చాలదు. ఇంకాస్త పెరగాలి అంటున్నారు యోగా నిపుణులు.
అయితే, యోగా చేసేటప్పుడు ముఖ్యంగా వాటర్ తాగొచ్చా.? అనే విషయంపై కొందరిలో చాలా డైలమాలున్నాయ్. ఆ డైలమా విషయంలో కొందరు యోగా నిపుణులు అందించిన సమాచారం ఈ విధంగా వుంది.
యోగా చేసే సమయంలో నీటిని తాగరాదన్న వాదన వుంది. ఆ వాదనలో ఎంతవరకూ నిజముంది.?
యోగా చేసినప్పుడు శరీరం ఉష్ణోగ్రత బాగా పెరుగుతుంది. అలాగే గుండె కొట్టుకునే వేగం కూడా పెరుగుతుంది. అందుకోసమే, యోగా చేసిన వెంటనే నీటిని తాగరాదని చెబుతున్నారు.
కొన్ని సెకన్ల తర్వాత నీటిని నిరభ్యంతరంగా తాగొచ్చు. కానీ, వేగంగా నీటిని తాగకుండా సిప్ సిప్గా తీసుకోవడం మంచిదని అంటున్నారు.
అయితే, చల్లని నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాగరాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నార్మల్ వాటర్ మాత్రమే తాగమని సూచిస్తున్నారు. కాదని చల్లని నీటిని తాగితే, అది హార్ట్ బీట్పై ప్రభావం చూపించే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..