ఈద్ అల్ అదా.. 650 మంది ఖైదీలను క్షమాభిక్ష
- June 23, 2023
యూఏఈ: దుబాయ్ పాలకుని హోదాలో, వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రధాన మంత్రి హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్.. ఈద్ అల్ అదాకు ముందు వివిధ దేశాలకు చెందిన 650 మంది ఖైదీలను విడుదల చేయాలని ఆదేశించారు. దుబాయ్ అటార్నీ జనరల్ ఎస్సామ్ ఇస్సా అల్ హుమైదాన్ మాట్లాడుతూ.. ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించాలన్న హిస్ హైనెస్ షేక్ మహమ్మద్ ఆదేశం వారి కుటుంబాల్లో సంతోషాన్ని నింపేందుకు, వారు కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు, సమాజంలో తిరిగి సంఘటితం కావడానికి ఆయనకున్న ఆసక్తిని ప్రతిబింబిస్తుందని అన్నారు. దుబాయ్ పోలీసుల సహకారంతో దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ షేక్ మహ్మద్ ఆదేశాలను అమలు చేయడానికి చట్టపరమైన ప్రక్రియలను ప్రారంభించిందని అల్ హుమైదాన్ తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







