ఈద్ అల్ అదా.. 650 మంది ఖైదీలను క్షమాభిక్ష
- June 23, 2023
యూఏఈ: దుబాయ్ పాలకుని హోదాలో, వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రధాన మంత్రి హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్.. ఈద్ అల్ అదాకు ముందు వివిధ దేశాలకు చెందిన 650 మంది ఖైదీలను విడుదల చేయాలని ఆదేశించారు. దుబాయ్ అటార్నీ జనరల్ ఎస్సామ్ ఇస్సా అల్ హుమైదాన్ మాట్లాడుతూ.. ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించాలన్న హిస్ హైనెస్ షేక్ మహమ్మద్ ఆదేశం వారి కుటుంబాల్లో సంతోషాన్ని నింపేందుకు, వారు కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు, సమాజంలో తిరిగి సంఘటితం కావడానికి ఆయనకున్న ఆసక్తిని ప్రతిబింబిస్తుందని అన్నారు. దుబాయ్ పోలీసుల సహకారంతో దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ షేక్ మహ్మద్ ఆదేశాలను అమలు చేయడానికి చట్టపరమైన ప్రక్రియలను ప్రారంభించిందని అల్ హుమైదాన్ తెలిపారు.
తాజా వార్తలు
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!







