ఈద్ అల్ అదా.. 650 మంది ఖైదీలను క్షమాభిక్ష
- June 23, 2023
యూఏఈ: దుబాయ్ పాలకుని హోదాలో, వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రధాన మంత్రి హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్.. ఈద్ అల్ అదాకు ముందు వివిధ దేశాలకు చెందిన 650 మంది ఖైదీలను విడుదల చేయాలని ఆదేశించారు. దుబాయ్ అటార్నీ జనరల్ ఎస్సామ్ ఇస్సా అల్ హుమైదాన్ మాట్లాడుతూ.. ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించాలన్న హిస్ హైనెస్ షేక్ మహమ్మద్ ఆదేశం వారి కుటుంబాల్లో సంతోషాన్ని నింపేందుకు, వారు కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు, సమాజంలో తిరిగి సంఘటితం కావడానికి ఆయనకున్న ఆసక్తిని ప్రతిబింబిస్తుందని అన్నారు. దుబాయ్ పోలీసుల సహకారంతో దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ షేక్ మహ్మద్ ఆదేశాలను అమలు చేయడానికి చట్టపరమైన ప్రక్రియలను ప్రారంభించిందని అల్ హుమైదాన్ తెలిపారు.
తాజా వార్తలు
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!









