‘గుంటూరు కారం’లో ‘ఖిలాడీ’ హీరోయిన్.? నిజమేనా.?
- June 24, 2023
మహేష్-త్రివిక్రమ్ కాంబో మూవీ ‘గుంటూరు కారం’లో హీరోయిన్ల గందరగోళం నెలకొంది. మొదట ఈ సినిమాలో పూజా హెగ్ధే హీరోయిన్ అన్నారు. అయితే, శ్రీలీల కూడా సెకండ్ హీరోయిన్గా జాయిన్ అయ్యిందన్నారు.
అదీ ఓకే. తాజాగా పూజా హెగ్ధే తప్పుకోవడంతో, శ్రీలీలే మెయిన్ హీరోయిన్ అన్నారు. కాదు, కాదు, సంయుక్త మీనన్ అట అనే ప్రచారం జరిగింది.
తాజాగా ఇంకో ముద్దుగుమ్మ పేరు తెరపైకి వచ్చింది. ఆమె ఎవరో కాదు, మీనాక్షి చౌదరి. ‘ఇచ్చట వాహనాలు నిలపరాదు’, ‘ఖిలాడీ’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన మీనాక్షి పేరు తాజాగా తెరపైకి రావడంతో ఈక్వేషన్స్ మారిపోయాయ్.
ఇంతకీ మహేష్ పక్కన మెయిన్ లీడ్ హీరోయిన్గా గురూజీ ఎవర్ని సెలెక్ట్ చేయబోతున్నారన్న అనుమానాలు నెలకొన్నాయి. ఇదే కాంబో నిజమైతే పాపులారిటీ పరంగా ఆ ఛాన్స్ శ్రీలీలకే ఎక్కువ. చూడాలి మరి.
తాజా వార్తలు
- నైజీరియాలో మసీదులో బాంబు పేలుడు 10 మంది మృతి
- దుబాయ్లో తెలుగు ప్రవాసుల ఘన క్రిస్మస్ వేడుకలు
- ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు..శంషాబాద్లో అత్యవసర ల్యాండింగ్
- కాలిఫోర్నియాలో ఇండియన్ సర్వీస్ సెంటర్ ఫ్రారంభం
- నిషేధిత లేదా నకిలీ పెస్టిసైడ్స్ తయారీ, దిగుమతి పై భారీ జరిమానా
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ గుట్టురట్టు చేసిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్కు ఘన అభినందన సభ







