‘గుంటూరు కారం’లో ‘ఖిలాడీ’ హీరోయిన్.? నిజమేనా.?
- June 24, 2023
మహేష్-త్రివిక్రమ్ కాంబో మూవీ ‘గుంటూరు కారం’లో హీరోయిన్ల గందరగోళం నెలకొంది. మొదట ఈ సినిమాలో పూజా హెగ్ధే హీరోయిన్ అన్నారు. అయితే, శ్రీలీల కూడా సెకండ్ హీరోయిన్గా జాయిన్ అయ్యిందన్నారు.
అదీ ఓకే. తాజాగా పూజా హెగ్ధే తప్పుకోవడంతో, శ్రీలీలే మెయిన్ హీరోయిన్ అన్నారు. కాదు, కాదు, సంయుక్త మీనన్ అట అనే ప్రచారం జరిగింది.
తాజాగా ఇంకో ముద్దుగుమ్మ పేరు తెరపైకి వచ్చింది. ఆమె ఎవరో కాదు, మీనాక్షి చౌదరి. ‘ఇచ్చట వాహనాలు నిలపరాదు’, ‘ఖిలాడీ’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన మీనాక్షి పేరు తాజాగా తెరపైకి రావడంతో ఈక్వేషన్స్ మారిపోయాయ్.
ఇంతకీ మహేష్ పక్కన మెయిన్ లీడ్ హీరోయిన్గా గురూజీ ఎవర్ని సెలెక్ట్ చేయబోతున్నారన్న అనుమానాలు నెలకొన్నాయి. ఇదే కాంబో నిజమైతే పాపులారిటీ పరంగా ఆ ఛాన్స్ శ్రీలీలకే ఎక్కువ. చూడాలి మరి.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







