‘గుంటూరు కారం’లో ‘ఖిలాడీ’ హీరోయిన్.? నిజమేనా.?
- June 24, 2023
మహేష్-త్రివిక్రమ్ కాంబో మూవీ ‘గుంటూరు కారం’లో హీరోయిన్ల గందరగోళం నెలకొంది. మొదట ఈ సినిమాలో పూజా హెగ్ధే హీరోయిన్ అన్నారు. అయితే, శ్రీలీల కూడా సెకండ్ హీరోయిన్గా జాయిన్ అయ్యిందన్నారు.
అదీ ఓకే. తాజాగా పూజా హెగ్ధే తప్పుకోవడంతో, శ్రీలీలే మెయిన్ హీరోయిన్ అన్నారు. కాదు, కాదు, సంయుక్త మీనన్ అట అనే ప్రచారం జరిగింది.
తాజాగా ఇంకో ముద్దుగుమ్మ పేరు తెరపైకి వచ్చింది. ఆమె ఎవరో కాదు, మీనాక్షి చౌదరి. ‘ఇచ్చట వాహనాలు నిలపరాదు’, ‘ఖిలాడీ’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన మీనాక్షి పేరు తాజాగా తెరపైకి రావడంతో ఈక్వేషన్స్ మారిపోయాయ్.
ఇంతకీ మహేష్ పక్కన మెయిన్ లీడ్ హీరోయిన్గా గురూజీ ఎవర్ని సెలెక్ట్ చేయబోతున్నారన్న అనుమానాలు నెలకొన్నాయి. ఇదే కాంబో నిజమైతే పాపులారిటీ పరంగా ఆ ఛాన్స్ శ్రీలీలకే ఎక్కువ. చూడాలి మరి.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం
- చిన్ననాటి స్నేహితుడి కోసం సచిన్.. వినోద్ కాంబ్లీకి అండగా మాజీ క్రికెటర్లు
- కొత్త రాయబారుల క్రెడెన్షియల్స్ స్వీకరించిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- ట్రాన్స్మిషన్ లోపం..18,708 Toyota-Lexus వాహనాలు రీకాల్..!!
- నిషేధిత రంగాలకు కార్మికుల బదిలీ..కువైట్ అనుమతి..!!
- యూఏఈ లేబర్ మార్కెట్ స్టెబుల్..సకాలంలో సాలరీలు క్రిడెట్..!!
- నకిలీ హజ్ సేవల ప్రచారం..ఈజిప్షియన్ అరెస్టు..!!









