‘గుంటూరు కారం’లో ‘ఖిలాడీ’ హీరోయిన్.? నిజమేనా.?
- June 24, 2023
మహేష్-త్రివిక్రమ్ కాంబో మూవీ ‘గుంటూరు కారం’లో హీరోయిన్ల గందరగోళం నెలకొంది. మొదట ఈ సినిమాలో పూజా హెగ్ధే హీరోయిన్ అన్నారు. అయితే, శ్రీలీల కూడా సెకండ్ హీరోయిన్గా జాయిన్ అయ్యిందన్నారు.
అదీ ఓకే. తాజాగా పూజా హెగ్ధే తప్పుకోవడంతో, శ్రీలీలే మెయిన్ హీరోయిన్ అన్నారు. కాదు, కాదు, సంయుక్త మీనన్ అట అనే ప్రచారం జరిగింది.
తాజాగా ఇంకో ముద్దుగుమ్మ పేరు తెరపైకి వచ్చింది. ఆమె ఎవరో కాదు, మీనాక్షి చౌదరి. ‘ఇచ్చట వాహనాలు నిలపరాదు’, ‘ఖిలాడీ’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన మీనాక్షి పేరు తాజాగా తెరపైకి రావడంతో ఈక్వేషన్స్ మారిపోయాయ్.
ఇంతకీ మహేష్ పక్కన మెయిన్ లీడ్ హీరోయిన్గా గురూజీ ఎవర్ని సెలెక్ట్ చేయబోతున్నారన్న అనుమానాలు నెలకొన్నాయి. ఇదే కాంబో నిజమైతే పాపులారిటీ పరంగా ఆ ఛాన్స్ శ్రీలీలకే ఎక్కువ. చూడాలి మరి.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







