వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగాల కన్వీనర్ల నియామకం
- July 01, 2023
అమరావతి: అమెరికా, కెనడా,యూకే,జర్మనీ,యూరోప్ యూనియన్,గల్ఫ్ దేశాలతో సహా 17 దేశాలకు వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ కన్వీనర్లను అధ్యక్షులు సీఎం జగన్ మోహన్ రెడ్డి నియమించారు.ఐదు దేశాలకు ఎన్ఆర్ఐ విభాగాల అడ్వైజరీ ప్యానల్ ను కూడా నియమించారు.ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
దేశాల వారీగా ఎన్ఆర్ఐ విభాగాల కన్వీనర్లు మరియు అడ్వైజరీ ప్యానల్ వివరాలు....


తాజా వార్తలు
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!









