వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగాల కన్వీనర్ల నియామకం
- July 01, 2023
అమరావతి: అమెరికా, కెనడా,యూకే,జర్మనీ,యూరోప్ యూనియన్,గల్ఫ్ దేశాలతో సహా 17 దేశాలకు వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ కన్వీనర్లను అధ్యక్షులు సీఎం జగన్ మోహన్ రెడ్డి నియమించారు.ఐదు దేశాలకు ఎన్ఆర్ఐ విభాగాల అడ్వైజరీ ప్యానల్ ను కూడా నియమించారు.ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
దేశాల వారీగా ఎన్ఆర్ఐ విభాగాల కన్వీనర్లు మరియు అడ్వైజరీ ప్యానల్ వివరాలు....


తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







