వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగాల కన్వీనర్ల నియామకం
- July 01, 2023
అమరావతి: అమెరికా, కెనడా,యూకే,జర్మనీ,యూరోప్ యూనియన్,గల్ఫ్ దేశాలతో సహా 17 దేశాలకు వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ కన్వీనర్లను అధ్యక్షులు సీఎం జగన్ మోహన్ రెడ్డి నియమించారు.ఐదు దేశాలకు ఎన్ఆర్ఐ విభాగాల అడ్వైజరీ ప్యానల్ ను కూడా నియమించారు.ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
దేశాల వారీగా ఎన్ఆర్ఐ విభాగాల కన్వీనర్లు మరియు అడ్వైజరీ ప్యానల్ వివరాలు....


తాజా వార్తలు
- ఢిల్లీ మెట్రో రైల్ లో ఉపాధి అవకాశాలు
- నాలుగు కొత్త అబ్షర్ సేవలు ప్రారంభం..!!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. Dh7,000 ఖర్చు చేస్తున్న ఫ్యాన్స్..!!
- హవాలీ లో మెడికల్ సెంటర్ సీజ్..!!
- మెరైన్ స్పోర్ట్స్ లో పాల్గొన్న బహ్రెయిన్ కింగ్..!!
- ఖతార్ లో గ్లోబర్ డొమెస్టిక్ మినిమం ట్యాక్స్ కు సవరణలు..!!
- ఐరన్మ్యాన్ వరల్డ్ ఛాంపియన్షిప్.. పాక్షిక ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఏపీ: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం
- ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమంటూ తారిఖ్ రహ్మాన్ ప్రకటన
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..









