వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగాల కన్వీనర్ల నియామకం
- July 01, 2023
అమరావతి: అమెరికా, కెనడా,యూకే,జర్మనీ,యూరోప్ యూనియన్,గల్ఫ్ దేశాలతో సహా 17 దేశాలకు వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ కన్వీనర్లను అధ్యక్షులు సీఎం జగన్ మోహన్ రెడ్డి నియమించారు.ఐదు దేశాలకు ఎన్ఆర్ఐ విభాగాల అడ్వైజరీ ప్యానల్ ను కూడా నియమించారు.ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
దేశాల వారీగా ఎన్ఆర్ఐ విభాగాల కన్వీనర్లు మరియు అడ్వైజరీ ప్యానల్ వివరాలు....


తాజా వార్తలు
- అబుదాబి ఫాల్కన్ వేలం.. Dh250,000కు వైట్ ఫాల్కన్ సేల్..!!
- సౌదీ అరేబియాలో 89 శాతానికి గేమింగ్ లేటెన్సీ..!!
- వినియోగదారుల పరిరక్షణకు ఒమన్ సీపీఏ కీలక చర్యలు..!!
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త లైసెన్సింగ్ నిబంధనలు..!!
- ఫార్ములా-1.. మలేసియాకు గల్ఫ్ ఎయిర్ ప్రత్యేక ఛార్జీలు..!!
- ఏఐలో దూసుకెళ్తున్న ఖతార్.. ప్రపంచ బ్యాంకు నివేదికలో వెల్లడి..!!
- యూఏఈలో భారత కాన్సులర్ సేవలకు వాక్-ఇన్ సదుపాయం
- రాజమండ్రి డాక్టర్ ప్రియాంక మృతి కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం
- వాట్సప్ లో ఆయుష్మాన్ కార్డు పొందండిలా!
- కొత్తగా 3 ఎయిర్పోర్టులు.. నివేదికలు సిద్ధం చేసిన ప్రభుత్వం!







