బహ్రెయిన్ లో ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి

- July 09, 2023 , by Maagulf
బహ్రెయిన్ లో ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి

బహ్రెయిన్: జూలై 8 తెల్లవారుజామున బుదయ్య హైవేపై, సనాబిస్ ప్రాంతానికి ఎదురుగా ఉన్న కార్ షోరూమ్‌ల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది.  రోడ్డు పక్కన ఆగి ఉన్న పెద్ద ట్రక్కును కారు అదుపు తప్పి బలంగా ఢీకొన్నది. ఈ దుర్ఘటనలో ముగ్గురు బహ్రెయిన్ యువకులు మరణించారు. నాలుగో యువకుడు గాయాలతో చికిత్స పొందుతున్నాడు. నలుగురు యువకులు వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి ట్రక్కును ఢీకొన్న ప్రమాదం తెల్లవారుజామున 4.50 గంటలకు ప్రమాదం జరిగిందని అల్ అయామ్‌కు వర్గాలు తెలిపాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com