బహ్రెయిన్ లో ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి
- July 09, 2023
బహ్రెయిన్: జూలై 8 తెల్లవారుజామున బుదయ్య హైవేపై, సనాబిస్ ప్రాంతానికి ఎదురుగా ఉన్న కార్ షోరూమ్ల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న పెద్ద ట్రక్కును కారు అదుపు తప్పి బలంగా ఢీకొన్నది. ఈ దుర్ఘటనలో ముగ్గురు బహ్రెయిన్ యువకులు మరణించారు. నాలుగో యువకుడు గాయాలతో చికిత్స పొందుతున్నాడు. నలుగురు యువకులు వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి ట్రక్కును ఢీకొన్న ప్రమాదం తెల్లవారుజామున 4.50 గంటలకు ప్రమాదం జరిగిందని అల్ అయామ్కు వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- మహిళా రిజర్వేషన్ బిల్లుతో సరికొత్త చరిత్ర: ప్రధాని మోదీ
- ‘మళ్లీ టీఆర్ఎస్గా’..! కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
- 'మార్గం మార్చుకోండి, వెనక్కి వెళ్ళండి': అమెరికాకు ఇరాన్ హెచ్చరిక
- ఉపదేశామృత తరంగిణి పుస్తకాన్ని ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు
- టెహ్రాన్లో గాంధీ ఆసుపత్రి ధ్వంసం!
- హోర్ముజ్ జలసంధిని అందరికీ తెరవాలని ఆస్ట్రేలియా పిలుపు
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్ కాల్తో శాంతి చర్చలు భంగం
- అడ్మిషన్ల ప్రక్రియలో ఖతార్ మార్పులు..!!
- ఫిబ్రవరిలో SR 12.5 బిలియన్లకు తగ్గిన రెమిటెన్స్..!!
- అనుమతి రాగానే T5 కార్యకలాపాలను పునఃప్రారంభిస్తాం..జజీరా ఎయిర్వేస్









