బహ్రెయిన్ లో ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి
- July 09, 2023
బహ్రెయిన్: జూలై 8 తెల్లవారుజామున బుదయ్య హైవేపై, సనాబిస్ ప్రాంతానికి ఎదురుగా ఉన్న కార్ షోరూమ్ల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న పెద్ద ట్రక్కును కారు అదుపు తప్పి బలంగా ఢీకొన్నది. ఈ దుర్ఘటనలో ముగ్గురు బహ్రెయిన్ యువకులు మరణించారు. నాలుగో యువకుడు గాయాలతో చికిత్స పొందుతున్నాడు. నలుగురు యువకులు వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి ట్రక్కును ఢీకొన్న ప్రమాదం తెల్లవారుజామున 4.50 గంటలకు ప్రమాదం జరిగిందని అల్ అయామ్కు వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక







