ఆరో రింగ్ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి, ఎనిమిది మందికి గాయాలు

- July 10, 2023 , by Maagulf
ఆరో రింగ్ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి,  ఎనిమిది మందికి గాయాలు

కువైట్: ఆదివారం మధ్యాహ్నం ఆరో రింగ్ రోడ్డులో మూడు వాహనాలు ఢీకొన్న ఘోర ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఎనిమిది మందికి గాయాలయ్యాయి. నివేదిక ప్రకారం.. ఆరో రింగ్ రోడ్డులో మూడు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 3 మంది మృతి చెందగా, 8 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com