ఈ ఏడాది 71,600 మంది భారతీయులకు చైనా వీసాలు
- July 12, 2023
చైనా: చైనా దేశం ఈ ఏడాది భారతీయులకు అత్యధిక వీసాలు జారీ చేసింది. ఈ ఏడాది ఆరు నెలల్లో చైనా రాయబార కార్యాలయం 71,600 వీసాలను జారీ చేసిందని చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి వాంగ్ జియోజియాన్ వెల్లడించారు. చైనా రాయబార కార్యాలయం వ్యాపారం, అధ్యయనం, పర్యాటకం, పనుల కోసం భారతీయ పౌరులకు వీసాలు మంజూరు చేశామని ట్వీట్ చేశారు.
చైనా జాతీయుల పట్ల వీసా పరిమితులను త్వరగా ఎత్తివేయాలని చైనా, భారతదేశం మధ్య ప్రజల రాకపోకలను పునఃప్రారంభించాలని ఎదురుచూస్తున్నాం’’ వాంగ్ జియోజియాన్ మరో ట్వీట్ చేశారు.
2023 మొదటి ఐదు నెలల్లో చైనాకు వెళ్లే భారతీయులకు చైనా రాయబార కార్యాలయం, కాన్సులేట్ జనరల్ 60,000 కంటే ఎక్కువ వీసాలు భారతీయులకు 71,600 వీసాలు జారీ చేసినట్లు మేలో ముందుగా వాంగ్ జియాజియాన్ ప్రకటించారు. మూడేళ్లలో తొలిసారిగా భారత్తో సహా విదేశీ పర్యాటకులను దేశంలోకి అనుమతిస్తామని మార్చిలో చైనా ప్రకటించింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







