జూలై 15న అబుధాబి రానున్న పీఎం మోదీ

- July 13, 2023 , by Maagulf
జూలై 15న అబుధాబి రానున్న పీఎం మోదీ

యూఏఈ: భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటన అనంతరం జూలై 15న అబుధాబిలో పర్యటించనున్నారు. యూఏఈలో తన అధికారిక పర్యటనలో భాగంగా అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేసుకునే మార్గాలపై చర్చలు జరుపుతారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com