సౌదీ అరేబియాలో జూలై 19న జీసీసీ-మధ్య ఆసియా శిఖరాగ్ర సమావేశం
- July 14, 2023
జెడ్డా: సౌదీ అరేబియా జూలై 19న జెడ్డాలో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్(జీసీసీ), మధ్య ఆసియా దేశాల శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుంది. రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ రాబోయే శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాల్సిందిగా జీసీసీ-మధ్య ఆసియాలలోని అన్ని దేశాల నాయకులకు ఆహ్వానాలు పంపారు.
కువైట్లోని సౌదీ రాయబారి ప్రిన్స్ సుల్తాన్ బిన్ సాద్ కువైట్ క్రౌన్ ప్రిన్స్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్కు కింగ్ సల్మాన్ నుండి కువైట్ ఎమిర్కు ఆహ్వానాన్ని అందజేశారు. అలాగే కజకిస్థాన్ అధ్యక్షుడు కసిమ్-జోమార్ట్ టోకాయేవ్కు కూడా రాజు సల్మాన్ ఆహ్వానం పంపారు. అదేవిధంగా మధ్య ఆసియా దేశాలలో కజకిస్తాన్, కిర్గిజ్స్తాన్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ లకు ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపినట్లు అధికార యంత్రాంగం తెలిపింది.
తాజా వార్తలు
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు









