సౌదీ అరేబియాలో జూలై 19న జీసీసీ-మధ్య ఆసియా శిఖరాగ్ర సమావేశం
- July 14, 2023
జెడ్డా: సౌదీ అరేబియా జూలై 19న జెడ్డాలో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్(జీసీసీ), మధ్య ఆసియా దేశాల శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుంది. రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ రాబోయే శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాల్సిందిగా జీసీసీ-మధ్య ఆసియాలలోని అన్ని దేశాల నాయకులకు ఆహ్వానాలు పంపారు.
కువైట్లోని సౌదీ రాయబారి ప్రిన్స్ సుల్తాన్ బిన్ సాద్ కువైట్ క్రౌన్ ప్రిన్స్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్కు కింగ్ సల్మాన్ నుండి కువైట్ ఎమిర్కు ఆహ్వానాన్ని అందజేశారు. అలాగే కజకిస్థాన్ అధ్యక్షుడు కసిమ్-జోమార్ట్ టోకాయేవ్కు కూడా రాజు సల్మాన్ ఆహ్వానం పంపారు. అదేవిధంగా మధ్య ఆసియా దేశాలలో కజకిస్తాన్, కిర్గిజ్స్తాన్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ లకు ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపినట్లు అధికార యంత్రాంగం తెలిపింది.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







