$50 బిలియన్ల విలువైన ఒప్పందాలపై సంతకం చేసిన యూఏఈ-టర్కీ
- July 21, 2023
యూఏఈ: $50.7 బిలియన్ల విలువైన ఒప్పందాలపై యూఏఈ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, టర్కిష్ రిపబ్లిక్ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ సంతకాలు చేశారు. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా సహకార మార్గాలు, వివిధ రంగాలలో దాని అభివృద్ధి స్థాయి గురించి చర్చించారు. ప్రస్తుత సంవత్సరంలో 2023లో రెండు దేశాలు సమగ్ర ఆర్థిక వ్యవస్థ కోసం పనిచేయాలని నిర్ణయించాయి. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ యూఏఈలో అధికారిక పర్యటన సందర్భంగా అబుధాబిలోని కస్ర్ అల్ వతన్లో ఈ కార్యక్రమం జరిగింది.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







