$50 బిలియన్ల విలువైన ఒప్పందాలపై సంతకం చేసిన యూఏఈ-టర్కీ
- July 21, 2023
యూఏఈ: $50.7 బిలియన్ల విలువైన ఒప్పందాలపై యూఏఈ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, టర్కిష్ రిపబ్లిక్ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ సంతకాలు చేశారు. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా సహకార మార్గాలు, వివిధ రంగాలలో దాని అభివృద్ధి స్థాయి గురించి చర్చించారు. ప్రస్తుత సంవత్సరంలో 2023లో రెండు దేశాలు సమగ్ర ఆర్థిక వ్యవస్థ కోసం పనిచేయాలని నిర్ణయించాయి. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ యూఏఈలో అధికారిక పర్యటన సందర్భంగా అబుధాబిలోని కస్ర్ అల్ వతన్లో ఈ కార్యక్రమం జరిగింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







