1,744 మంది శరణార్థులకు చికిత్స అందించిన యూఏఈ
- July 23, 2023
యూఏఈ: చాద్లోని సూడానీస్ శరణార్థులకు మద్దతుగా యూఏఈ స్థాపించిన అమ్జారస్ ఆధారిత ఫీల్డ్ హాస్పిటల్ జులై 9 నుంచి 1,744 కేసులకు విజయవంతంగా చికిత్స అందించింది. ఇందులో మహిళలు, పిల్లలు, వృద్ధులు మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారని ఆస్పత్రి వర్గాలు తెలియజేశాయి. ఆసుపత్రి ప్రారంభించినప్పటి నుండి 11 ఆపరేషన్లు చేయడంతో పాటు 173 ఆర్థోపెడిక్ కేసులు, 225 సర్జికల్, 1,346 అంతర్గత కేసులు వచ్చాయని ఆసుపత్రి వెల్లడించింది. గత ఏప్రిల్ నుండి కొనసాగుతున్న సుడాన్లో సంఘర్షణతో బాధపడుతున్న సూడానీస్ ప్రజలకు మద్దతుగా యూఏఈ మానవతా సహాయం మరియు వైద్య సహాయంలో ఈ ఆసుపత్రి ఒక భాగంగా ఉంది.
తాజా వార్తలు
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!









