నివాసితులకు దుబాయ్ పోలీసుల 'అత్యవసర హెచ్చరిక'
- July 24, 2023
యూఏఈ: మోసపూరిత ఇమెయిల్ల పట్ల జాగ్రత్త వహించాలని కోరుతూ దుబాయ్ పోలీసులు నివాసితులకు అత్యవసర హెచ్చరిక జారీ చేశారు.ఈ మేరకు ఒక ట్వీట్ చేసింది. దుబాయ్ పోలీసుల వలె వచ్చే ఇమెయిల్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరింది. జరిమానాలు లేదా సేవా రుసుములను చెల్లించడానికి లింక్పై క్లిక్ చేయమని వారిని కోరే ఇమెయిల్లను ప్రత్యేకంగా తనిఖీ చేయాలని నివాసితులకు సూచించింది. "స్కామర్లు మోసపూరిత వ్యూహాలను ఉపయోగిస్తున్నారు. జరిమానాలు మరియు సేవా రుసుములు చెల్లించడానికి లింక్పై క్లిక్ చేయమని కోరుతున్నారు. మేము సంఘం సభ్యులను జాగ్రత్తగా మరియు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాము. అలాగే దుబాయ్ పోలీసుల నుండి వచ్చిన ఇమెయిల్ యొక్క ప్రామాణికతను ధృవీకరించుకోమని మేము కోరుతున్నాము." అని తన ట్వీట్ లో దుబాయ్ పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!
- ఆసియా దేశాల రాయబారులతో సౌదీ అరేబియా చర్చలు..!!
- సుల్తాన్ తో ఈజిప్టు విదేశాంగ మంత్రి భేటీ..!!
- ‘ఈదియా’ కోసం 10 ATMలు ఏర్పాటు: అవెన్యూస్
- నిరంతర తనిఖీలతో పటిష్ఠంగా ఖతార్ మార్కెట్..!!
- బహ్రెయిన్ లో 45 మంది డ్రైవర్ల పై చట్టపరమైన చర్యలు..!!
- తాత్కాలిక సస్పెన్షన్ తర్వాత ఫ్లైట్స్ క్రమంగా పునఃప్రారంభం..!!









