అల్ బతీన్ శ్మశానవాటికలో షేక్ సయీద్ అంత్యక్రియలు
- July 28, 2023
యూఏఈ: అబుధాబిలోని అల్ బతీన్ శ్మశానవాటికలో షేక్ సయీద్ బిన్ జాయెద్ అంత్యక్రియలు జరిగాయి. అంతకుముందు అబుదాబిలోని షేక్ సుల్తాన్ బిన్ జాయెద్ మొదటి మసీదులో రాష్ట్రపతి, హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అతని కుటుంబం తన సోదరుడి కోసం నిర్వహించిన ప్రార్థనల్లో పాల్గొన్నారు.



ఉపాధ్యక్షుడు, ఉప ప్రధాన మంత్రి మరియు రాష్ట్రపతి కోర్టు మంత్రి షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ మరియు అబుదాబి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ లు కూడా ప్రార్థనల్లో పాల్గొన్నారు. అలాగే విదేశీ వ్యవహారాల మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, మంత్రి షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్ కూడా మస్జీదులో నిర్వహించిన ప్రార్థనల్లో కనిపించారు. ప్రార్థన తర్వాత షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మన్సూర్ బిన్ జాయెద్ షేక్ సయీద్ మృతదేహాన్ని అంతిమ సంస్కారం కోసం తరలించారు.
తాజా వార్తలు
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!









