బహ్రెయిన్లో భారతీయ జనాభా 320,000
- July 31, 2023
బహ్రెయిన్: అధికారిక ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. బహ్రెయిన్లో ప్రవాస భారతీయుల (NRI) జనాభా ఇప్పుడు 320,000 కు చేరింది. గల్ఫ్ దేశాలు 8.8 మిలియన్లకు పైగా ఎన్నారైలు నివసిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ 13.4 మిలియన్ల NRIలలో GCC దేశాలు 66 శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయి. భారతదేశం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించిన డేటా ప్రకారం.. మార్చి 2022 వరకు UAE 3.41 మిలియన్ల NRIలతో ఈ ప్రాంతంలో అగ్రస్థానంలో ఉంది. 2.59 మిలియన్ల ఎన్ఆర్ఐలతో సౌదీ అరేబియా, 1.02 మిలియన్లతో కువైట్, 740,000 మందితో ఖతార్, 770,000 మందితో ఒమన్, 320,000 ఎన్ఆర్ఐలతో బహ్రెయిన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అమెరికాలో 1.28 మిలియన్లు, యూకేలో 350,000 మంది ఉన్నారు. బహ్రెయిన్లో NRIలు దేశం విభిన్న సాంస్కృతిక, ఆర్థిక అభివృద్ధికి గణనీయంగా దోహదం చేస్తున్నారు. బహ్రెయిన్, భారతదేశం మధ్య బలమైన సంబంధాలు, అభివృద్ధి చెందుతున్న ద్వైపాక్షిక సంబంధానికి ఇది ప్రతిబింబిస్తుంది.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్కాయిన్ సీజ్ చేసిన అమెరికా
- ఆస్కార్ రేసులో సౌదీ 'హిజ్రా' సినిమా..!!
- ఒమన్ లో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం..!!