సహామ్లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- October 15, 2025
మస్కట్: నార్త్ అల్ బటినా గవర్నరేట్ పోలీస్ కమాండర్ కు చెందిన డ్రగ్ మరియు సైకోట్రోపిక్ డైరెక్టరేట్ సహమ్ ప్రావిన్స్ లో ఒక డ్రగ్ పెడ్లర్ ను అరెస్టు చేసింది. అరెస్టయిన వ్యక్తి ఆసియా దేశానికి చెందిన ప్రవాసుడని, అతడి 7వేల సైకోట్రోపిక్ పిల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది.
అతనిపై చట్టపరమైన చర్యలు పూర్తవుతున్నాయని వెల్లడించారు. ఒమన్ లో డ్రగ్ కార్యాకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు డైరెక్టరేట్ స్పష్టం చేసింది. ఇలాంటి కేసుల్లో పట్టుబడిన వారికి జైలుశిక్షతోపాటు భారీగా జరిమానా విధిస్తామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







