సహామ్లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- October 15, 2025
మస్కట్: నార్త్ అల్ బటినా గవర్నరేట్ పోలీస్ కమాండర్ కు చెందిన డ్రగ్ మరియు సైకోట్రోపిక్ డైరెక్టరేట్ సహమ్ ప్రావిన్స్ లో ఒక డ్రగ్ పెడ్లర్ ను అరెస్టు చేసింది. అరెస్టయిన వ్యక్తి ఆసియా దేశానికి చెందిన ప్రవాసుడని, అతడి 7వేల సైకోట్రోపిక్ పిల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది.
అతనిపై చట్టపరమైన చర్యలు పూర్తవుతున్నాయని వెల్లడించారు. ఒమన్ లో డ్రగ్ కార్యాకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు డైరెక్టరేట్ స్పష్టం చేసింది. ఇలాంటి కేసుల్లో పట్టుబడిన వారికి జైలుశిక్షతోపాటు భారీగా జరిమానా విధిస్తామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- పోస్టాఫీస్లో అద్భుతమైన స్కీమ్..
- నోబెల్ గ్రహీత నర్గెస్కు మరో ఏడున్నరేళ్ల జైలు
- భారత దేశంలో తొలి సమగ్ర అవయవ మార్పిడి సంస్థ
- NEET UG 2026 నోటిఫికేషన్ విడుదల..
- గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం..సీఎం సీరియస్
- అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తాం: సీఎం రేవంత్
- హైదరాబాద్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశం
- తెలుగు రాష్ట్రాల్లో మొదలైన వేడిగాలులు
- పాపిరెడ్డిపాళెంలో 9 రోజుల ఉచిత కంటి వైద్య శిబిరం
- కువైట్ లో అనధికార ఫుడ్ సెల్లర్స్ పై కొరడా..!!









