సహామ్లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- October 15, 2025
మస్కట్: నార్త్ అల్ బటినా గవర్నరేట్ పోలీస్ కమాండర్ కు చెందిన డ్రగ్ మరియు సైకోట్రోపిక్ డైరెక్టరేట్ సహమ్ ప్రావిన్స్ లో ఒక డ్రగ్ పెడ్లర్ ను అరెస్టు చేసింది. అరెస్టయిన వ్యక్తి ఆసియా దేశానికి చెందిన ప్రవాసుడని, అతడి 7వేల సైకోట్రోపిక్ పిల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది.
అతనిపై చట్టపరమైన చర్యలు పూర్తవుతున్నాయని వెల్లడించారు. ఒమన్ లో డ్రగ్ కార్యాకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు డైరెక్టరేట్ స్పష్టం చేసింది. ఇలాంటి కేసుల్లో పట్టుబడిన వారికి జైలుశిక్షతోపాటు భారీగా జరిమానా విధిస్తామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్కాయిన్ సీజ్ చేసిన అమెరికా
- ఆస్కార్ రేసులో సౌదీ 'హిజ్రా' సినిమా..!!
- ఒమన్ లో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం..!!