‘గుంటూరు కారం’ మహేష్ లేకుండానే.!
- August 04, 2023
‘గుంటూరు కారం’ సినిమా రెండో షెడ్యూల్ పూర్తి చేసుకుని తదుపరి షెడ్యూల్ కోసం వెయిటింగ్లో వున్నారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ ‘బ్రో’ నుంచి రిలీవ్ అయ్యారు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇకపై ‘గుంటూరు కారం’పై ఫోకస్ పెట్టబోతున్నారు.
ఈ లోపు మహేష్ బాబు విదేశీయానం ముగించుకుని రానున్నారు. ప్రస్తుతం విదేశీ యానంలో వున్న మహేష్ బాబు ఈ నెల 16 న ఇండియాలో ల్యాండ్ అవ్వనున్నారట. 20 నుంచి రెగ్యులర్ షూటింగ్లో పాల్గొనబోతున్నారట. ఈ లోపే తాజా షెడ్యూల్ని ప్రారంభించనున్నారట. మహేష్ బాబు లేకుండానే కొన్ని సీన్లు చిత్రీకరించబోతున్నారట.
అన్నట్లు, హీరోయిన్ పూజా హెగ్ధేతో పాటూ, ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ కూడా మారిన సంగతి తెలిసిందే. కొత్త సినిమాటోగ్రాఫర్తోనే తాజా షెడ్యూల్ రన్ అవ్వనుందట. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









