స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..ఎర్రకోట, రాజ్ఘాట్ వద్ద నిషేదాజ్ఞలు
- August 10, 2023
న్యూఢిల్లీ : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోట, రాజ్ఘాట్, ఐటీఒ పరిసర ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసులు నిషేదాజ్ఞలు జారీ చేశారు. ఇండిపెండెన్స్ డే వేడుకలను పురస్కరించకుని రాజ్ఘాట్, ఐటీఓ, రెడ్ఫోర్ట్ పరిసర ప్రాంతాల్లో 144వ సెక్షన్ కింద నిషేదాజ్ఞలు జారీ చేశామని, ఈ ప్రాంతాల్లో ప్రజలు గుమికూడటం అనుమతించబోమని ఢిల్లీ పోలీసులు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
ఆగస్ట్ 15న జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపధ్యంలో దేశ రాజధానిలో కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
తాజా వార్తలు
- సైనిక ప్రతీకారం 'కచ్చితంగా' చర్చకు వస్తుంది: యూఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు అన్వర్ గార్గాష్
- భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
- టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి హైదరాబాద్ కోర్టులో ఊరట
- తెలంగాణ లో మహిళా పెట్రోల్ బంకులు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!
- దౌత్యాధికారులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన సౌదీ అరేబియా..!!
- డిస్టెన్స్ లెర్నింగ్ మార్చి 6 వరకు పొడిగించిన యూఏఈ..!!









