పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడంపై అవగాహన

- August 13, 2023 , by Maagulf
పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడంపై అవగాహన

మస్కట్: సుస్థిరత మరియు కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్‌ను పెంపొందించేందుకు ఉద్దేశించిన నామా ధోఫర్ సర్వీసెస్ తన ‘నామా వీక్’ ప్రచార కార్యక్రమాలను ధోఫర్‌లో విజయవంతంగా ముగించింది. నామా గ్రూప్ సుస్థిరత ప్రణాళికలో భాగంగా పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడంపై ప్రజల్లో అవగాహనను కల్పిస్తుంది. తాజాగా తఖాలోని విలాయత్‌లో ఒమానీ మహిళా సంఘం సభ్యులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నామా దోఫార్ సర్వీసెస్‌లో కస్టమర్ సర్వీసెస్ జనరల్ మేనేజర్ సలీం అల్-కతీరి మాట్లాడుతూ.. భవిష్యత్ తరాలకు ఆర్థిక, పర్యావరణ మరియు సామాజిక అంశాలను సమతుల్యం చేయడంపై సుస్థిరత విధానం ఆధారపడి ఉంటుందన్నారు. ఈ ప్రచారం జాతీయ ఎజెండాను సాధించడానికి తోడ్పడుతుందని పేర్కొన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com