పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడంపై అవగాహన
- August 13, 2023
మస్కట్: సుస్థిరత మరియు కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ను పెంపొందించేందుకు ఉద్దేశించిన నామా ధోఫర్ సర్వీసెస్ తన ‘నామా వీక్’ ప్రచార కార్యక్రమాలను ధోఫర్లో విజయవంతంగా ముగించింది. నామా గ్రూప్ సుస్థిరత ప్రణాళికలో భాగంగా పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడంపై ప్రజల్లో అవగాహనను కల్పిస్తుంది. తాజాగా తఖాలోని విలాయత్లో ఒమానీ మహిళా సంఘం సభ్యులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నామా దోఫార్ సర్వీసెస్లో కస్టమర్ సర్వీసెస్ జనరల్ మేనేజర్ సలీం అల్-కతీరి మాట్లాడుతూ.. భవిష్యత్ తరాలకు ఆర్థిక, పర్యావరణ మరియు సామాజిక అంశాలను సమతుల్యం చేయడంపై సుస్థిరత విధానం ఆధారపడి ఉంటుందన్నారు. ఈ ప్రచారం జాతీయ ఎజెండాను సాధించడానికి తోడ్పడుతుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!
- సీబీఎస్ఈ క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్ పై పేరెంట్స్ ఆందోళన..!!
- అల్ ఖోర్ మసీదులో కింగ్ సుల్తాన్ ఈద్ ప్రార్థనలు..!!
- ఈద్ వేడుకలు.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- మక్కాలోని గ్రాండ్ మసీదులో క్రౌన్ ప్రిన్స్ ఈద్ ప్రార్థనలు..!!
- తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు..
- రికార్డు స్థాయిలో కుప్పకూలిన రూపాయి విలువ









