పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడంపై అవగాహన
- August 13, 2023
మస్కట్: సుస్థిరత మరియు కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ను పెంపొందించేందుకు ఉద్దేశించిన నామా ధోఫర్ సర్వీసెస్ తన ‘నామా వీక్’ ప్రచార కార్యక్రమాలను ధోఫర్లో విజయవంతంగా ముగించింది. నామా గ్రూప్ సుస్థిరత ప్రణాళికలో భాగంగా పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడంపై ప్రజల్లో అవగాహనను కల్పిస్తుంది. తాజాగా తఖాలోని విలాయత్లో ఒమానీ మహిళా సంఘం సభ్యులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నామా దోఫార్ సర్వీసెస్లో కస్టమర్ సర్వీసెస్ జనరల్ మేనేజర్ సలీం అల్-కతీరి మాట్లాడుతూ.. భవిష్యత్ తరాలకు ఆర్థిక, పర్యావరణ మరియు సామాజిక అంశాలను సమతుల్యం చేయడంపై సుస్థిరత విధానం ఆధారపడి ఉంటుందన్నారు. ఈ ప్రచారం జాతీయ ఎజెండాను సాధించడానికి తోడ్పడుతుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు..
- రికార్డు స్థాయిలో కుప్పకూలిన రూపాయి విలువ
- అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో కొత్త ట్విస్ట్..!
- పట్టాభి సీతారామయ్య స్మారక భవనానికి అనుమతులు మంజూరు: ఎంపీ బాలశౌరి
- భారతీయులకు ఎఫెక్ట్..వీసా ఫీజులు పెంచిన యూకే
- తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ శుభవార్త
- ప్రపంచ శాంతి, స్థిరత్వానికి మద్దతు సౌదీ కొనసాగిస్తుంది..కింగ్ సల్మాన్
- యూఏఈలో భారీ వర్షాలు, ఉరుములు, వడగళ్ల వాన కురిసే అవకాశం..!!
- ఖతార్ లో ఉరుములతో కూడిన వర్షం, బలమైన గాలులు..!!
- పౌరులకు, నివాసితులకు ఈద్ శుభాకాంక్షలు తెలిపిన సుల్తాన్..!!









