త్వరలో భారత్కు ఇజ్రాయెల్ హోటల్..
- May 18, 2016
ఇజ్రాయెల్లోని ప్రముఖ గొలుసు హోటళ్లలో ఒకటైన డాన్ హోటల్స్ త్వరలో భారత్కు రానుంది. బెంగళూరులో తమ తొలి విదేశీ వెంచర్ను ప్రారంభించనున్నట్లు హోటల్ సీఈవో రఫీ సాదే తెలిపారు. 230 గదులతో ఈ హోటల్ నిర్మాణ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. మరో 10-12 నెలల్లో హోటల్ను ప్రారంభిస్తామని రఫీ తెలిపారు.ఇజ్రాయెల్కి చెందిన అనేక హైటెక్ కంపెనీలు బెంగళూరులో ఉండటంతో.. హోటల్ వ్యాపారం పెరుగుతుందన్నారు. త్వరలోనే భారత్ వ్యాప్తంగా తమ వ్యాపారాన్ని విస్తరిస్తామని చెప్పారు. భారత్లో హోటల్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని.. దేశ ప్రభుత్వం, స్థానిక అధికారుల నుంచి తమకు అన్నివిధాల సహకారం అందుతోందని.. హోటల్ నిర్మాణ పనులను పర్యవేక్షించే గిది ఫెడర్మన్ తెలిపారు
తాజా వార్తలు
- బ్రేకింగ్: సంక్షోభంలోనూ స్థిరంగా బంగారం..ఇన్వెస్టర్లను ఊరిస్తున్న మార్కెట్!
- చిన్ననోట్ల కోసం ప్రత్యేక ఏటీఎంలు, కేంద్రం కీలక నిర్ణయం
- ఇరాన్ తో యుద్ధం..అమెరికా సంచలన ప్రకటన..
- హైదరాబాద్లో అగ్నిప్రమాదం, చార్మినార్ వద్ద ముగ్గురికి గాయాలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!









