త్వరలో భారత్కు ఇజ్రాయెల్ హోటల్..
- May 18, 2016
ఇజ్రాయెల్లోని ప్రముఖ గొలుసు హోటళ్లలో ఒకటైన డాన్ హోటల్స్ త్వరలో భారత్కు రానుంది. బెంగళూరులో తమ తొలి విదేశీ వెంచర్ను ప్రారంభించనున్నట్లు హోటల్ సీఈవో రఫీ సాదే తెలిపారు. 230 గదులతో ఈ హోటల్ నిర్మాణ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. మరో 10-12 నెలల్లో హోటల్ను ప్రారంభిస్తామని రఫీ తెలిపారు.ఇజ్రాయెల్కి చెందిన అనేక హైటెక్ కంపెనీలు బెంగళూరులో ఉండటంతో.. హోటల్ వ్యాపారం పెరుగుతుందన్నారు. త్వరలోనే భారత్ వ్యాప్తంగా తమ వ్యాపారాన్ని విస్తరిస్తామని చెప్పారు. భారత్లో హోటల్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని.. దేశ ప్రభుత్వం, స్థానిక అధికారుల నుంచి తమకు అన్నివిధాల సహకారం అందుతోందని.. హోటల్ నిర్మాణ పనులను పర్యవేక్షించే గిది ఫెడర్మన్ తెలిపారు
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







