పాఠశాలల దగ్గర శబ్దాలు చేస్తే SR500 జరిమానా
- August 24, 2023
రియాద్: వాహనం లోపల పరికరాలను ఉపయోగించడం ద్వారా శబ్దం సృష్టించడం లేదా డ్రైవింగ్ చేసేటప్పుడు పబ్లిక్ నైతికతలకు విరుద్ధంగా ప్రవర్తించడం ట్రాఫిక్ ఉల్లంఘనగా పరిగణించబడుతుందని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ (మురూర్) పేర్కొంది. విద్యా భవనాల దగ్గర శబ్దాలు చేయడం, విద్యార్థులు తరగతుల సమయంలో వారికి ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తే SR300- SR500 మధ్య జరిమానా విధిస్తామని హెచ్చరించింది. అలాగే పిల్లలను ఎక్కించడానికి, దించడానికి నిలపే పాఠశాల బస్సులను దాటవద్దని సూచించింది. ఇది ఉల్లంఘనగా పరిగణించబడుతుందని, ఎవరైనా పాఠశాల బస్సుల ద్వారా ప్రయాణిస్తున్నట్లు గుర్తించినట్లయితే SR3,000 -SR6,000 మధ్య జరిమానా విధించబడుతుందని తెలిపింది.
తాజా వార్తలు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు









