లూనార్ ల్యాండింగ్ సక్సెస్. భారత్ ను అభినందించిన బహ్రెయిన్

- August 24, 2023 , by Maagulf
లూనార్ ల్యాండింగ్ సక్సెస్. భారత్ ను అభినందించిన బహ్రెయిన్

బహ్రెయిన్: లూనార్ ల్యాండింగ్ సక్సెస్ అవ్వడంపై బహ్రెయిన్ విదేశాంగ మంత్రి  డాక్టర్ అబ్దులతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీ భారతదేశ ప్రధాన మంత్రి  నరేంద్ర మోడీకి అభినందనలు తెలిపారు. బహ్రెయిన్ కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా తరఫున దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో 15వ బ్రిక్స్ సదస్సు సందర్భంగా డాక్టర్ అల్ జయానీ, ప్రధాని మోదీని కలిసి అభినందనలు తెలియజేశారు. చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండైన తొలిదేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com