లూనార్ ల్యాండింగ్ సక్సెస్. భారత్ ను అభినందించిన బహ్రెయిన్
- August 24, 2023
బహ్రెయిన్: లూనార్ ల్యాండింగ్ సక్సెస్ అవ్వడంపై బహ్రెయిన్ విదేశాంగ మంత్రి డాక్టర్ అబ్దులతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీ భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అభినందనలు తెలిపారు. బహ్రెయిన్ కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా తరఫున దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో 15వ బ్రిక్స్ సదస్సు సందర్భంగా డాక్టర్ అల్ జయానీ, ప్రధాని మోదీని కలిసి అభినందనలు తెలియజేశారు. చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండైన తొలిదేశంగా భారత్ చరిత్ర సృష్టించింది.
తాజా వార్తలు
- గల్ఫ్ దేశాలలో GTA 6 పై అధికారికంగా నిషేధం ఉందా?
- కువైట్ లో బంగ్లాదేశీ జాతీయుడు అరెస్టు..!!
- ఫ్రాన్స్ లో పర్యటించనున్న సుల్తాన్..!!
- సౌదీలో హెల్త్ కేర్ నిపుణుడి లైసెన్స్ సస్పెండ్..!!
- వెనిజులాకు ఖతార్ 'ఎయిర్ బ్రిడ్జ్' ఏర్పాటు..!!
- Dh1,00,000 గెలుచుకున్న నలుగురు భారతీయులు..!!
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA







