బ్రిక్స్ లోకి యూఏఈ. హర్హం వ్యక్తం చేసిన షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- August 25, 2023
యూఏఈ: బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికా లతో కూడి బ్రిక్స్(BRICS) కూటమికలోకి యూఏఈని ఆహ్వానిండంపై యూఏఈ ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ హర్షం వ్యక్తం చేశారు. "ప్రపంచంలోని అన్ని దేశాలు.. ప్రజల శ్రేయస్సు, గౌరవం మరియు ప్రయోజనం కోసం సహకారం నిరంతర నిబద్ధత కోసం మేము ఎదురుచూస్తున్నాము. ఇది దేశం సమతుల్య విదేశాంగ విధానానికి నిదర్శనం. ప్రపంచ శాంతి, భద్రత మరియు అభివృద్ధికి యూఏఈ నిరంతరం మద్దతుగా నిలుస్తుంది." అని తన ట్విటర్ లో పేర్కొన్నారు. జనవరి 1 నుండి యూఏఈ, సౌదీ అరేబియా, ఈజిప్ట్, అర్జెంటీనా, ఇథియోపియా, ఇరాన్లను పూర్తి సభ్యులుగా చేయడానికి గురువారం జరిగిన వార్షిక శిఖరాగ్ర సమావేశంలో కూటమి సభ్యులు అంగీకరించారు.
తాజా వార్తలు
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!









