మస్కట్ గవర్నరేట్లో అగ్నిప్రమాదం
- August 29, 2023
మస్కట్: మస్కట్ గవర్నరేట్లోని ముత్రాహ్లోని విలాయత్లోని గిడ్డంగి మరియు కార్మికుల గృహంలో చెలరేగిన మంటలను సకాలంలో ఆర్పివేసినట్టు సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) వెల్లడించింది. మస్కట్ గవర్నరేట్లోని పౌర రక్షణ, అంబులెన్స్ విభాగానికి చెందిన అగ్నిమాపక బృందాలు ముత్రాలోని విలాయత్లోని వాడి కబీర్ ప్రాంతంలోని ఒక గిడ్డంగి, కార్మికుల గృహాలలో అగ్నిప్రమాదం జరిగిందని, సకాలంలో మంటలను ఆర్పివేయడం ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని సిడిఎఎ ఒక ప్రకటనలో తెలిపింది. అగ్నిప్రమాదాలు జరుగకుండా భద్రతా అవసరాలకు కట్టుబడి ఉండాలని సంస్థలు, కంపెనీలకు పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







