నకిలీ ఎమిరేటైజేషన్. 565 సంస్థలకు Dh100,000 జరిమానా

- August 31, 2023 , by Maagulf
నకిలీ ఎమిరేటైజేషన్. 565 సంస్థలకు Dh100,000 జరిమానా

యూఏఈ: గత ఏడాది మధ్య నుంచి దాదాపు 565 కంపెనీలు మొత్తం 824 మంది యూఏఈ పౌరులను బోగస్ ఎమిరేటైజేషన్ ఉద్యోగాల్లో నియమించుకున్నట్లు గుర్తించినట్లు మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) ప్రకటించింది. ఆయా సంస్థలపై అవసరమైన చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎమిరేటైజేషన్-సంబంధిత నిబంధనలను ఉల్లంఘనకు ఆయా కంపెనీలకు Dh20,000 నుండి Dh100,000 వరకు జరిమానాలు విధించినట్టు తెలిపింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com