నకిలీ ఎమిరేటైజేషన్. 565 సంస్థలకు Dh100,000 జరిమానా
- August 31, 2023
యూఏఈ: గత ఏడాది మధ్య నుంచి దాదాపు 565 కంపెనీలు మొత్తం 824 మంది యూఏఈ పౌరులను బోగస్ ఎమిరేటైజేషన్ ఉద్యోగాల్లో నియమించుకున్నట్లు గుర్తించినట్లు మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) ప్రకటించింది. ఆయా సంస్థలపై అవసరమైన చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎమిరేటైజేషన్-సంబంధిత నిబంధనలను ఉల్లంఘనకు ఆయా కంపెనీలకు Dh20,000 నుండి Dh100,000 వరకు జరిమానాలు విధించినట్టు తెలిపింది.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







