నకిలీ ఎమిరేటైజేషన్. 565 సంస్థలకు Dh100,000 జరిమానా
- August 31, 2023
యూఏఈ: గత ఏడాది మధ్య నుంచి దాదాపు 565 కంపెనీలు మొత్తం 824 మంది యూఏఈ పౌరులను బోగస్ ఎమిరేటైజేషన్ ఉద్యోగాల్లో నియమించుకున్నట్లు గుర్తించినట్లు మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) ప్రకటించింది. ఆయా సంస్థలపై అవసరమైన చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎమిరేటైజేషన్-సంబంధిత నిబంధనలను ఉల్లంఘనకు ఆయా కంపెనీలకు Dh20,000 నుండి Dh100,000 వరకు జరిమానాలు విధించినట్టు తెలిపింది.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







