ఎలక్ట్రానిక్ ఫ్రాడ్ పై అవేర్ నెస్ క్యాంపెయిన్
- September 02, 2023
బహ్రెయిన్: ఉత్తర గవర్నర్ షేక్ అలీ అబ్దుల్ హుస్సేన్ అల్ అస్ఫూర్ సమాజంలోని సభ్యులను బలోపేతం చేయడానికి, రక్షించడానికి మోసం, ఎలక్ట్రానిక్ ఫిషింగ్ ప్రమాదాలు, పద్ధతులు, రకాలపై అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా అవగాహన పెంచడం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. మోసం నేరాలను అరికట్టేందుకు సంబంధిత పక్షాలన్నీ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా కొనియాడారు. డిప్యూటీ గవర్నర్ కల్నల్ అబ్దుల్లా మంతర్ సమక్షంలో మానవ వనరుల అభివృద్ధి నిపుణుడు డాక్టర్ మెషల్ నాసర్ అల్ తవాడిని కలుసుకున్న సమయంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు. మోసాలపై ప్రజలను అవేరె నెస్ చేస్తున్న డాక్టర్ అల్ తవాడి చేసిన కృషిని కొనియాడారు. ఫిషింగ్ మరియు ఎలక్ట్రానిక్ మోసాల ప్రమాదాల గురించి అవగాహన కల్పించే వాతావరణాన్ని సృష్టించేందుకు దోహదపడే విధంగా సంబంధిత అధికారుల సహకారంతో వరుస అవగాహన సెషన్లను నిర్వహించడం ద్వారా సహకరించడానికి గవర్నరేట్ సిద్ధంగా ఉందని షేక్ అలీ అబ్దుల్ హుస్సేన్ చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!
- ఏడాదిలో 25 మిలియన్ల పిల్స్, టన్నుకు పైగా డ్రగ్స్ సీజ్..!!
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం







