G20 సమ్మిట్ కోసం న్యూఢిల్లీకి చేరుకున్న యూఏఈ ప్రెసిడెంట్
- September 09, 2023
యూఏఈ: యూఏఈ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ శుక్రవారం భారతదేశంలోని న్యూఢిల్లీకి చేరుకున్నారు. భారత రాజధానిలో జరగనున్న జీ20 సదస్సులో పాల్గొనేందుకు ఆయన వెళ్లారు. 'ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు' అనే థీమ్తో జరిగే 18వ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు భారత్ కు చేరుకుంటున్నారు. G20 అధ్యక్షుడి హోదాలో ఉన్న భారతదేశం ఆహ్వానం మేరకు అతిథి దేశంగా యూఏఈ ఈ సంవత్సరం శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటుంది. G20 దేశాలు యూఏఈ అతిపెద్ద వాణిజ్య భాగస్వాములుగా ఉన్నారు. చమురుయేతర ఎగుమతుల్లో 43 శాతం, దాని పునః-ఎగుమతుల్లో 39 శాతం వాటా కలిగి ఉన్నాయి.యూఏఈ కమోడిటీ దిగుమతుల్లో 67 శాతం వాటా కూడా వీరిదే కావడం గమనార్హం.
తాజా వార్తలు
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!









