మొరాకోకు సహాయానికి రాయల్ ఆర్డర్ జారీ
- September 11, 2023
మస్కట్: ఆఫ్రికన్ దేశం మోరాకో శుక్రవారం సంభవించిన భూకంపంలో సర్వం కోల్పోయింది. విషాదం నుంచి మొరాకో చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా రెస్క్యూ బృందాలను, తక్షణ సహాయాన్ని పంపాలని హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ ఆదివారం రాయల్ ఆర్డర్లను జారీ చేశారు. ప్రకృతి వైపరీత్యాల బాధితులకు సహాయాన్ని అందించడంలో ఒమన్ మానవతా పాత్రను ఈ చర్య ప్రతిబింబిస్తుందన్నారు.మొరాకోలో 6.8 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 2,000 మందికి పైగా మరణించారు. వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. భూకంపం కారణంగా భూకంప కేంద్రానికి అత్యంత సమీపంలో ఉన్న మర్రకేష్లోని చారిత్రక కట్టడాలు కూడా దెబ్బతిన్నాయి.
తాజా వార్తలు
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్డి స్మార్ట్ సిటీ ఇండెక్స్లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!









