మొరాకోకు సహాయానికి రాయల్ ఆర్డర్ జారీ
- September 11, 2023
మస్కట్: ఆఫ్రికన్ దేశం మోరాకో శుక్రవారం సంభవించిన భూకంపంలో సర్వం కోల్పోయింది. విషాదం నుంచి మొరాకో చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా రెస్క్యూ బృందాలను, తక్షణ సహాయాన్ని పంపాలని హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ ఆదివారం రాయల్ ఆర్డర్లను జారీ చేశారు. ప్రకృతి వైపరీత్యాల బాధితులకు సహాయాన్ని అందించడంలో ఒమన్ మానవతా పాత్రను ఈ చర్య ప్రతిబింబిస్తుందన్నారు.మొరాకోలో 6.8 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 2,000 మందికి పైగా మరణించారు. వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. భూకంపం కారణంగా భూకంప కేంద్రానికి అత్యంత సమీపంలో ఉన్న మర్రకేష్లోని చారిత్రక కట్టడాలు కూడా దెబ్బతిన్నాయి.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







