మొరాకోకు సహాయానికి రాయల్ ఆర్డర్ జారీ
- September 11, 2023
మస్కట్: ఆఫ్రికన్ దేశం మోరాకో శుక్రవారం సంభవించిన భూకంపంలో సర్వం కోల్పోయింది. విషాదం నుంచి మొరాకో చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా రెస్క్యూ బృందాలను, తక్షణ సహాయాన్ని పంపాలని హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ ఆదివారం రాయల్ ఆర్డర్లను జారీ చేశారు. ప్రకృతి వైపరీత్యాల బాధితులకు సహాయాన్ని అందించడంలో ఒమన్ మానవతా పాత్రను ఈ చర్య ప్రతిబింబిస్తుందన్నారు.మొరాకోలో 6.8 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 2,000 మందికి పైగా మరణించారు. వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. భూకంపం కారణంగా భూకంప కేంద్రానికి అత్యంత సమీపంలో ఉన్న మర్రకేష్లోని చారిత్రక కట్టడాలు కూడా దెబ్బతిన్నాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ







