25 ఏళ్ల క్రితం రెసిడెన్సీ గడువు ముగిసిన ప్రవాసి అరెస్ట్
- September 11, 2023
కువైట్: నివాస వ్యవహారాల దర్యాప్తు అధికారులు ముట్లా ఫారం ప్రాంతానికి చెందిన అక్రమ నిర్వాసితుడిని అరెస్టు చేశారు. అతని నివాస అనుమతి 25 సంవత్సరాల క్రితం ముగిసిందని గుర్తించారు. తనను తాను 'రామ్సెస్' అని పిలుచుకునే ఈజిప్టు ప్రవాసుడు 29 సంవత్సరాల క్రితం దేశానికి వచ్చారని, అప్పటి నుండి కువైట్ వదిలి వెళ్లలేదని సమాచారం. అధికారిక రికార్డుల ప్రకారం, అతని నివాసం 1998 సంవత్సరంలో ముగిసింది. అతని వయస్సు 56 సంవత్సరాలు. 1995 నుండి అల్-ముత్లా ఫార్మ్స్ ప్రాంతంలో పనిచేస్తున్నట్లు సోర్సెస్ నివేదించాయి. అతడిని ప్రయాణ పత్రాల కోసం ఈజిప్టు రాయబార కార్యాలయం బహిష్కరణ కేంద్రానికి తరలించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







