జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ పోషకాహార వారోత్సవాలు
- September 12, 2023
హైదరాబాద్: ఆరోగ్యవంతమైన తరాన్ని నిర్మించడానికి అవగాహన మొదటి మెట్టు. జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ (జి.ఎం.ఆర్.వి.ఎఫ్) ఆధ్వర్యంలో జాతీయ పోషకాహార వారోత్సవాలను నిర్వహించి బాలబాలికలకు, మహిళలకు పౌష్టికాహారంపై అవగాహన కలిగించింది. డాక్టర్ రెడ్డీస్ భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న 150 మందికి స్థానికంగా లభించే ఆహారాలు మరియు అనుబంధ పోషకాహారం తినడం యొక్క ప్రాముఖ్యతను తెలీయజెశారు. ఆరోగ్యకరమైన భారతదేశం యొక్క దార్శనికతను నెరవేర్చే ప్రయత్నంలో, జిఎంఆర్విఎఫ్ తన 3 పోషకాహార కేంద్రాలతో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టుపక్కల గ్రామాలలో పోషకాహార అంతరాలను భర్తీ చేసే ప్రయత్నం చేస్తూనే ఉంది.

తాజా వార్తలు
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్ప్రెస్వే పై అగ్నిప్రమాదం..!!
- సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించే వారికి సహకరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్







