కువైట్లో ఏటా 10వేల మంది చిన్నారులకు స్కిన్ ట్రీట్మెంట్..!
- September 17, 2023
కువైట్: చర్మ వ్యాధులతో బాధపడుతున్న రోగులలో 30 శాతం మంది అటోపిక్ ఎగ్జిమాతో బాధపడుతున్నారని, 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 10,000 మందికి పైగా దేశంలోని డెర్మటాలజీ క్లినిక్లకు సంవత్సరానికి రిపోర్ట్ చేస్తున్నారని ముబారక్ హాస్పిటల్ శనివారం ప్రకటించింది. ఆసుపత్రిలోని డెర్మటాలజీ విభాగం అధిపతి డాక్టర్ మనార్ అల్-ఎనేజీ చర్మ వ్యాధికి వ్యతిరేకంగా అవగాహన ప్రచారాన్ని ప్రారంభించి మాట్లాడింది. చర్మ అనారోగ్యానికి గల కారణాలు, చికిత్సల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ఈ ప్రయత్నం లక్ష్యం అన్నారు. వంశపారంపర్య సమస్యలు, రోగనిరోధక శక్తి లోపం, చర్మ లోపాలతో చర్మ సమస్యలు అధికంగా వస్తున్నట్లు తమ విచారణలో తేలిందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన
- గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్
- బహ్రెయిన్, యూఏఈ పై ఇరాన్ కామెంట్స్..జీసీసీ సీరియస్..!!
- ఖతార్ లో నేషనల్ వాలంటీర్ వర్క్ ల్యాబ్ ప్రారంభం..!!
- 36, 610 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- సౌదీలో ఇల్లీగల్ రైడ్..వారంలో 1,278 మంది అరెస్టు..!!
- వింటర్ ట్రావెల్ ఇల్నెస్..డాక్టర్స్ వార్న్..!!
- మస్కట్ లో సునామీ పై మూడు రోజుల క్యాంపెయిన్..!!
- హైదరాబాద్ లో ప్రారంభమైన గ్లోబల్ సమ్మిట్ సమావేశం







