కువైట్లో ఏటా 10వేల మంది చిన్నారులకు స్కిన్ ట్రీట్మెంట్..!
- September 17, 2023
కువైట్: చర్మ వ్యాధులతో బాధపడుతున్న రోగులలో 30 శాతం మంది అటోపిక్ ఎగ్జిమాతో బాధపడుతున్నారని, 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 10,000 మందికి పైగా దేశంలోని డెర్మటాలజీ క్లినిక్లకు సంవత్సరానికి రిపోర్ట్ చేస్తున్నారని ముబారక్ హాస్పిటల్ శనివారం ప్రకటించింది. ఆసుపత్రిలోని డెర్మటాలజీ విభాగం అధిపతి డాక్టర్ మనార్ అల్-ఎనేజీ చర్మ వ్యాధికి వ్యతిరేకంగా అవగాహన ప్రచారాన్ని ప్రారంభించి మాట్లాడింది. చర్మ అనారోగ్యానికి గల కారణాలు, చికిత్సల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ఈ ప్రయత్నం లక్ష్యం అన్నారు. వంశపారంపర్య సమస్యలు, రోగనిరోధక శక్తి లోపం, చర్మ లోపాలతో చర్మ సమస్యలు అధికంగా వస్తున్నట్లు తమ విచారణలో తేలిందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- నేటి నుంచి గుణదల మేరీమాత ఉత్సవాలు
- ఖతార్ లో వెయ్యి వస్తువుల ధరలు తగ్గింపు..!!
- మస్కట్ లో INSV కౌండిన్యకు ఘనంగా వీడ్కోలు..!!
- 2025లో సౌదీలో రెమిటెన్స్ రికార్డు..15శాతం వృద్ధి..!!
- ట్రాఫిక్ కు చెక్..అల్ ఖుద్రాలో కొత్త 4-లేన్ల బ్రిడ్జి ప్రారంభం..!!
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో అగ్నిప్రమాదం..తప్పిన పెనుప్రమాదం..!!
- ఫహాహీల్ ఎక్స్ ప్రెస్వే ఫాస్ట్ లేన్ 15 రోజుల పాటు మూసివేత..!!
- పోస్టాఫీస్లో అద్భుతమైన స్కీమ్..
- నోబెల్ గ్రహీత నర్గెస్కు మరో ఏడున్నరేళ్ల జైలు
- భారత దేశంలో తొలి సమగ్ర అవయవ మార్పిడి సంస్థ









