ఖరీఫ్ ధోఫర్ను సందర్శించిన 924,000 మంది పర్యాటకులు
- September 21, 2023
ధోఫర్: ఖరీఫ్ ధోఫర్ సీజన్ (ఋతుపవనాలు) సీజన్ ప్రారంభం నుండి ఆగస్టు 31 వరకు సందర్శకుల సంఖ్య 924,127కి చేరుకుంది. 2022లో 792,980గా ఉన్న సందర్శకుల సంఖ్యతో పోలిస్తే 17% పెరిగింది. నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) ప్రకారం.. ఒమానీ సందర్శకుల సంఖ్య 16.4% పెరిగి 656,119కి చేరుకుంది. GCC సందర్శకులు 2022లో ఇదే కాలంలో 134,309 మందితో పోలిస్తే 156,953కి చేరుకున్నారు. ఇతర దేశాల నుండి వచ్చిన సందర్శకుల సంఖ్య 111,055గా ఉంది. గతేడాది 95,017 మంది సందర్శకులు వచ్చారు. ల్యాండ్ పోర్ట్ ద్వారా 714,520 మంది సందర్శకులు ధోఫర్ గవర్నరేట్కు వచ్చారు. 209,607 మంది సందర్శకులు ఎయిర్ ఫ్లైట్ల ద్వారా వచ్చారు. ఇది 2022లో ఇదే కాలంలో విమానాల ద్వారా వచ్చిన వారి సంఖ్యకు 36% పెరిగింది.
తాజా వార్తలు
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్కు అనుమతించవు: సౌదీ అరేబియా
- ఒమన్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!
- దుబాయ్ ప్రాపర్టీ వీసాకు కనీస పెట్టుబడి లేదు..ఖర్చు, ఎలా దరఖాస్తు చేయాలంటే?









