ఖరీఫ్ ధోఫర్ను సందర్శించిన 924,000 మంది పర్యాటకులు
- September 21, 2023
ధోఫర్: ఖరీఫ్ ధోఫర్ సీజన్ (ఋతుపవనాలు) సీజన్ ప్రారంభం నుండి ఆగస్టు 31 వరకు సందర్శకుల సంఖ్య 924,127కి చేరుకుంది. 2022లో 792,980గా ఉన్న సందర్శకుల సంఖ్యతో పోలిస్తే 17% పెరిగింది. నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) ప్రకారం.. ఒమానీ సందర్శకుల సంఖ్య 16.4% పెరిగి 656,119కి చేరుకుంది. GCC సందర్శకులు 2022లో ఇదే కాలంలో 134,309 మందితో పోలిస్తే 156,953కి చేరుకున్నారు. ఇతర దేశాల నుండి వచ్చిన సందర్శకుల సంఖ్య 111,055గా ఉంది. గతేడాది 95,017 మంది సందర్శకులు వచ్చారు. ల్యాండ్ పోర్ట్ ద్వారా 714,520 మంది సందర్శకులు ధోఫర్ గవర్నరేట్కు వచ్చారు. 209,607 మంది సందర్శకులు ఎయిర్ ఫ్లైట్ల ద్వారా వచ్చారు. ఇది 2022లో ఇదే కాలంలో విమానాల ద్వారా వచ్చిన వారి సంఖ్యకు 36% పెరిగింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









