ఖరీఫ్ ధోఫర్ను సందర్శించిన 924,000 మంది పర్యాటకులు
- September 21, 2023
ధోఫర్: ఖరీఫ్ ధోఫర్ సీజన్ (ఋతుపవనాలు) సీజన్ ప్రారంభం నుండి ఆగస్టు 31 వరకు సందర్శకుల సంఖ్య 924,127కి చేరుకుంది. 2022లో 792,980గా ఉన్న సందర్శకుల సంఖ్యతో పోలిస్తే 17% పెరిగింది. నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) ప్రకారం.. ఒమానీ సందర్శకుల సంఖ్య 16.4% పెరిగి 656,119కి చేరుకుంది. GCC సందర్శకులు 2022లో ఇదే కాలంలో 134,309 మందితో పోలిస్తే 156,953కి చేరుకున్నారు. ఇతర దేశాల నుండి వచ్చిన సందర్శకుల సంఖ్య 111,055గా ఉంది. గతేడాది 95,017 మంది సందర్శకులు వచ్చారు. ల్యాండ్ పోర్ట్ ద్వారా 714,520 మంది సందర్శకులు ధోఫర్ గవర్నరేట్కు వచ్చారు. 209,607 మంది సందర్శకులు ఎయిర్ ఫ్లైట్ల ద్వారా వచ్చారు. ఇది 2022లో ఇదే కాలంలో విమానాల ద్వారా వచ్చిన వారి సంఖ్యకు 36% పెరిగింది.
తాజా వార్తలు
- గల్ఫ్ దేశాలలో GTA 6 పై అధికారికంగా నిషేధం ఉందా?
- కువైట్ లో బంగ్లాదేశీ జాతీయుడు అరెస్టు..!!
- ఫ్రాన్స్ లో పర్యటించనున్న సుల్తాన్..!!
- సౌదీలో హెల్త్ కేర్ నిపుణుడి లైసెన్స్ సస్పెండ్..!!
- వెనిజులాకు ఖతార్ 'ఎయిర్ బ్రిడ్జ్' ఏర్పాటు..!!
- Dh1,00,000 గెలుచుకున్న నలుగురు భారతీయులు..!!
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA







