అక్టోబర్ 17న ముంబై ఎయిర్ పోర్ట్ రన్వేలు మూసివేత
- September 23, 2023
న్యూఢిల్లీ: ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం తన రెండు రన్వేలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం దాని రన్వేలు - RWY 09/27 మరియు RWY 14/32 రెండింటిని తాత్కాలికంగా మూసివేయనున్నట్లు తెలిపింది. ఈ మూసివేత ఆంక్షలు అక్టోబర్17న స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అమల్లో ఉంటాయని ప్రకటించింది. మరమ్మత్తు మరియు నిర్వహణ కార్యకలాపాలను చేపట్టడానికి మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక ప్రకటనలో ఎయిర్ పోర్ట్ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- మొహర్రం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- భారత పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. ఇది కేవలం ప్రయాణ పత్రం మాత్రమే: విదేశాంగ శాఖ
- డెకాయ్ ఆపరేషన్లతో పోలీసుల బాగోతం బట్టబయలు: సీపీ సజ్జనార్
- హోర్ముజ్ జలసంధి పై సుంకాలు ఉండవు..అమెరికాకు తెలిపిన ఇరాన్
- సైబర్ నేరాల నియంత్రణ పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి
- కువైట్లో పశువుల షెడ్డులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు, ముగ్గురు అరెస్ట్
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్
- సమ్మర్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్: దుబాయ్







