అక్టోబర్ 17న ముంబై ఎయిర్ పోర్ట్ రన్వేలు మూసివేత
- September 23, 2023
న్యూఢిల్లీ: ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం తన రెండు రన్వేలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం దాని రన్వేలు - RWY 09/27 మరియు RWY 14/32 రెండింటిని తాత్కాలికంగా మూసివేయనున్నట్లు తెలిపింది. ఈ మూసివేత ఆంక్షలు అక్టోబర్17న స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అమల్లో ఉంటాయని ప్రకటించింది. మరమ్మత్తు మరియు నిర్వహణ కార్యకలాపాలను చేపట్టడానికి మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక ప్రకటనలో ఎయిర్ పోర్ట్ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!









