అక్టోబర్ 17న ముంబై ఎయిర్ పోర్ట్ రన్వేలు మూసివేత
- September 23, 2023
న్యూఢిల్లీ: ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం తన రెండు రన్వేలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం దాని రన్వేలు - RWY 09/27 మరియు RWY 14/32 రెండింటిని తాత్కాలికంగా మూసివేయనున్నట్లు తెలిపింది. ఈ మూసివేత ఆంక్షలు అక్టోబర్17న స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అమల్లో ఉంటాయని ప్రకటించింది. మరమ్మత్తు మరియు నిర్వహణ కార్యకలాపాలను చేపట్టడానికి మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక ప్రకటనలో ఎయిర్ పోర్ట్ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







