అక్టోబర్ 17న ముంబై ఎయిర్ పోర్ట్ రన్వేలు మూసివేత
- September 23, 2023
న్యూఢిల్లీ: ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం తన రెండు రన్వేలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం దాని రన్వేలు - RWY 09/27 మరియు RWY 14/32 రెండింటిని తాత్కాలికంగా మూసివేయనున్నట్లు తెలిపింది. ఈ మూసివేత ఆంక్షలు అక్టోబర్17న స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అమల్లో ఉంటాయని ప్రకటించింది. మరమ్మత్తు మరియు నిర్వహణ కార్యకలాపాలను చేపట్టడానికి మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక ప్రకటనలో ఎయిర్ పోర్ట్ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







