'ఇండియాస్ గ్రీన్హార్ట్ దుశర్ల సత్యనారాయణ' కు ఢిల్లీలో గౌరవం
- September 24, 2023
హైదరాబాద్: ఢిల్లీలో సెప్టెంబర్ 23న జరిగిన 4వ నది ఉత్సవ్లో చిల్కూరి సుశీల్రావు నిర్మించి దర్శకత్వం వహించిన “ఇండియాస్ గ్రీన్హార్ట్ దుశర్ల సత్యనారాయణ” అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని ప్రదర్శించారు.
సెప్టెంబర్ 22-24 వరకు మూడు రోజుల పాటు ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ (IGNCA), సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం నిర్వహించింది.దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సినీ నిర్మాతలు నదులు, పర్యావరణ పరిరక్షణపై రూపొందించిన చిత్రాలను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా 69 ఏళ్ల దుశర్ల సత్యనారాయణను ఈ సందర్భంగా సన్మానించారు. తెలంగాణలోని సూర్యాపేట సమీపంలోని రాఘవపురంలో తన పూర్వీకుల భూమిలో 70 ఎకరాల్లో దుశర్ల అడవిని ఎలా పెంచాడు మరియు దానిని 60 ఏళ్లకు పైగా ఎలా సంరక్షిస్తున్నారు అనేదే డాక్యుమెంటరీ చిత్రం.
4వ నాడి ఉత్సవ్ ప్రారంభోత్సవంలో, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) చైర్మన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ జీవనం కోసం నదుల ప్రాముఖ్యత గురించి మాట్లాడారు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









