IHRC అంతర్జాతీయ కార్యదర్శిగా రాజారావు పగిడిపల్లి
- September 24, 2023
తెలంగాణ: మానవ హక్కుల పరిరక్షణకు ఢిల్లీ కేంద్రంగా కృషిచేస్తున్న ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ అంతర్జాతీయ కార్యదర్శిగా ఖమ్మంకు చెందిన పగిడిపల్లి రాజారావు నియమితులయ్యారు. సంస్థ అధ్యక్షుడు డాక్టర్ ఎండీ ముజాహిద్ తన నియామక పత్రాన్ని మెయిల్ ద్వారా పంపించారని రాజారావు శనివారం ఓప్రకటనలో వెల్లడించారు. ఆయన నియామకంపై జిల్లా ప్రజలు, నాయకులు, ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







