IHRC అంతర్జాతీయ కార్యదర్శిగా రాజారావు పగిడిపల్లి

- September 24, 2023 , by Maagulf
IHRC అంతర్జాతీయ కార్యదర్శిగా రాజారావు పగిడిపల్లి

తెలంగాణ: మానవ హక్కుల పరిరక్షణకు ఢిల్లీ కేంద్రంగా కృషిచేస్తున్న ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ అంతర్జాతీయ కార్యదర్శిగా ఖమ్మంకు చెందిన పగిడిపల్లి రాజారావు నియమితులయ్యారు. సంస్థ అధ్యక్షుడు డాక్టర్ ఎండీ ముజాహిద్ తన నియామక పత్రాన్ని మెయిల్ ద్వారా పంపించారని రాజారావు శనివారం ఓప్రకటనలో వెల్లడించారు. ఆయన నియామకంపై జిల్లా ప్రజలు, నాయకులు, ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com